Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

 భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక

ఎగువన భారీ వర్షాలు కురుస్తుండడంతో గోదావరి నీటిమట్టం ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుంది. దింతో భద్రాచలం వద్ద మూడో ప్రమాదకర హెచ్చరికను జారీ చేశారు. తెలంగాణలో గత కొన్నిరోజులుగా భారీ వర్షాలు కురుస్తుండడంతో  భద్రాచలం, దుమ్ముగూడెం,

రాబోయే మూడు రోజులు ప్రజలు అప్రమథంగా ఉండాలి… సీఎం కేసీఆర్

బంగాళాఖాతంలో తుఫాను ప్రభావంతో తెలంగాణవ్యాప్తంగా నాలుగైదు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. దింతో అధికార యంత్రాంగాన్ని సీఎం కేసీఆర్ అప్రమత్తం చేశారు. భారీ వర్షాల

వైసీపీ మూడో ప్లీనరీ..ఈ  రోజు షెడ్యూల్ వివరాలు…

గుంటూరు-విజయవాడ రహదారికి సమీపంలో నాగార్జున యూనివర్శిటీ ఎదురుగా వైసీపీ మూడో ప్లీనరీ సమావేశాలు ఘనంగా జరుగుతున్నాయి. నిన్న మొదలైన సమావేశాలు నేటితో ముగియనున్నాయి. ఈ సందర్భంగా రెండో రోజు సమావేశాల షెడ్యూల్ ను ప్లీనరీ

రేపు విష్ణువర్ధన్‌ రెడ్డి ఇంట్లో సీనియర్ల ప్రత్యేకంగా భేటీ..

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ లో నేతల మధ్య విభేదాలు అనేవి కొత్తేమి కాదు..ఈ మధ్య కాస్త సద్దుమణిగినట్లు అంత అనుకున్నారో లేదో..మరోసారి విభేదాలు బయటపడ్డాయి. ఇప్పటికే తూర్పు జగ్గారెడ్డి రేవంత్ పై తీవ్ర ఆరోపణలు

కరోనా అప్డేట్స్..తెలంగాణాలో మళ్ళీ పెరుగుతున్న కేసులు..

తెలంగాణలోకరోనా కేసులు మళ్ళీ  పెరుగుతున్నాయి. గడచిన 24 గంటల్లో 22,384 కొవిడ్ పరీక్షలు నిర్వహించగా, 457 మందికి పాజిటివ్ సోకినట్లు వెల్లడైంది. రాష్ట్ర రాజధాని హైదరాబాదులో అత్యధికంగా 285 కొత్త కేసులు నమోదయ్యాయి. అలాగే

రాజకీయ విమర్శల జోలికి వెళ్లని ప్రధాని ప్రసంగం

సికింద్రాబాద్ లో బీజేపీ ఏర్పాటు చేసిన విజయ సంకల్ప సభలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. తన ప్రసంగంలో ప్రధాని మోదీ ఎక్కడా రాజకీయ విమర్శల జోలికి వెళ్లలేదు. పైగా తెలంగాణ పై వరాల

ముగిసిన తొలిరోజు జాతీయ కార్యవర్గం సమావేశాలు..!

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా బీజేపీ అగ్రనేతలందరూ బీజేపీ జాతీయ కార్యవర్గం సమావేశాలకు హాజరైనారు.  బీజేపీ జాతీయ కార్యవర్గం సమావేశాలు తొలిరోజు

మనువాదం పోతేనే దేశానికి భవిష్యత్తు : కట్టెల మల్లేశం

భారతదేశంలో మను వాదం పోతేనే దేశానికి భవిష్యత్తు ఉంటుందని ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం స్టేట్ సెక్రటరీ జనరల్ కట్టెల మల్లేశం అన్నారు. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని బిఎస్పి పార్టీ కార్యాలయంలో

సికింద్రాబాద్ స్టేష‌న్‌లో ఉద్రిక్త‌త‌.. ప్ర‌యాణికుల కోసం హెల్ప్‌లైన్‌ నంబ‌ర్

సికింద్రాబాద్ రైల్వే స్టేష‌న్‌లో ఉద్రిక్త‌త‌ల నేప‌థ్యంలో రైల్వే అధికారులు ప్ర‌యాణికుల కోసం హెల్ప్ లైన్ నంబ‌ర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. రైళ్ల వివ‌రాల కోసం 040-27786666 నంబ‌ర్ లో సంప్రదించాలని తెలిపారు. కేంద్రం ప్ర‌క‌టించిన అగ్నిప‌థ్‌కు

తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు…

తెలంగాణలో రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. గడచిన 24 గంటల్లో 22,662 కరోనా పరీక్షలు నిర్వహించగా, 219 కొత్త కేసులు నమోదైనాయి.. హైదరాబాదులో అత్యధికంగా 164 కొత్త కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో

తెలంగాణాలో పెరుగుతున్న కేసులు

తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. గడచిన 24 గంటల్లో 15,200 కరోనా పరీక్షలు నిర్వహించగా, 145 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. రాష్ట్ర రాజధాని హైదరాబాదులో సెంచరీ దాటింది. 117 కొత్త కేసులు

దేశంలో కులాలు, మతాల మధ్య చిచ్చు పెడుతున్నారు : కేటీఆర్

ఖమ్మం నగరంలోని ల‌కారం చెరువుపై రూ. 11.75 కోట్లతో నిర్మించిన కేబుల్ వంతెన‌, మ్యూజిక‌ల్ ఫౌంటైన్, ఎల్ఈడీ లైటింగ్‌, ర‌ఘునాథపాలెంలో రూ. 2 కోట్ల‌తో నిర్మించిన ప్ర‌కృతి వ‌నాన్ని మంత్రి శ్రీ పువ్వాడ అజ‌య్‌

RSS
Follow by Email
Latest news