Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

ఆర్టీసీ బస్సు లారీ ఢీ…

జగిత్యాల – కరీంనగర్ రహదారిపై గల రాజారాం వద్ద రాత్రి సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందగా పరువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఆర్టీసీ – బస్సు లారీ ఢీకొన్న ఘటనలో ఒక మహిళ మృతి చెందగా, కొందరు ప్రయాణికులకు తీవ్ర గాయాలు అయ్యాయి. ముగ్గురు పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న జగిత్యాల ఎమ్మేల్యే డా సంజయ్ ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని క్షతగాత్రులను పరామర్శించి సంబంధిత వైద్య అధికారులను నాణ్యమైన వైద్యం అందించాలని కోరారు.భాదితులకు దైర్యం చెప్తూ భయం వద్దని,దైర్యం గా ఉండాలని,అక్కడే ఉన్న వైద్య అధికారులకు సూచనలు చేస్తూ సేవలు అందించాలని కోరారు.

RSS
Follow by Email
Latest news
గెలిపిస్తే జయయాత్ర, ఓడితే మరుసటి రోజు శవయాత్ర.. : పాడి కౌశిక్ రెడ్డి నితిన్ నటించిన సినిమా ట్రైల‌ర్ రిలీజ్.. మీకు ఓటర్ స్లిప్పులు అందలేదా... అయితే ఇలా చేయండి...! దొర‌ల తెలంగాణ పోవాలి… ప్ర‌జ‌ల తెలంగాణ రావాలి.. ఇజ్రాయెల్‌, హమాస్‌ మధ్య కాల్పుల విరమణ.. రెండు రోజులు పొడిగింపు... బీఆర్ఎస్‌కు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటీసులు విరాట్ కోహ్లీ రికార్డును సమం చేసిన జింబాబ్వే ఆటగాడు...! రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. బీజేపీ, బీఆర్ఎస్ ల మధ్య ఒప్పందం తెలంగాణలో నేటితో ముగియనున్న ప్రచారం.. ప్రధాన పార్టీల నేతల చివరి ఈరోజు ప్రచారం..! ప్రధాని మోదీ మేడిగడ్డకు ఎందుకు వెళ్లలేదు? : టీపీసీసీ చీఫ్ రేవంత్