Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

ఆర్టీసీ బస్సు లారీ ఢీ…

జగిత్యాల – కరీంనగర్ రహదారిపై గల రాజారాం వద్ద రాత్రి సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందగా పరువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఆర్టీసీ – బస్సు లారీ ఢీకొన్న ఘటనలో ఒక మహిళ మృతి చెందగా, కొందరు ప్రయాణికులకు తీవ్ర గాయాలు అయ్యాయి. ముగ్గురు పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న జగిత్యాల ఎమ్మేల్యే డా సంజయ్ ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని క్షతగాత్రులను పరామర్శించి సంబంధిత వైద్య అధికారులను నాణ్యమైన వైద్యం అందించాలని కోరారు.భాదితులకు దైర్యం చెప్తూ భయం వద్దని,దైర్యం గా ఉండాలని,అక్కడే ఉన్న వైద్య అధికారులకు సూచనలు చేస్తూ సేవలు అందించాలని కోరారు.

RSS
Follow by Email
Latest news