Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

హైదరాబాద్ లో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన వివరాలు…!

తెలంగాణాలో రెండు రోజులపాటు, జూలై 02, 03 తేదీల్లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాలు హైదరాబాద్ లోని హెచ్ఐసీసీలోని నోవాటెల్ లో జరుగనున్నాయి. అలాగే, జూలై 03న సాయంత్రం 6.30

‘అగ్నిపథ్‌’కు విశేష స్పందన…నాలుగు రోజుల్లో 94వేలకు పైగా దరఖాస్తులు..!

👉 ‘అగ్నిపథ్‌’కు విశేష స్పందన… 👉 నాలుగు రోజుల్లో 94వేలకు పైగా దరఖాస్తులు..!  త్రివిధ దళాల్లో చేరాలనుకునేవారి కోసం కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన ‘అగ్నిపథ్‌’ పథకంపై ఓవైపు విమర్శలు వెల్లువెత్తుతున్నప్పటికీ.. నియామక ప్రక్రియకు విశేష

నేటి పంచాంగం

🔹️🙏 ఓం నమో వేంకటేశాయ 🙏🔸️ 18 జూన్ 2022 ✍దృగ్గణిత పంచాంగం✍ సూర్యోదయాస్తమయం : ఉ 05.35 / సా 06.42 సూర్య రాశి : మిధునం | చంద్ర రాశి :

దేశ ఆస్తులను ధ్వంసం చేయకండి.. రైల్వే మంత్రి విజ్ఞప్తి..

అగ్నిపథ్‌ నిరసనల్లో భారత రైల్వే వ్యవస్థ దెబ్బ తింటున్న పరిస్థితులు చూస్తున్నాం. ఈ తరుణంలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ స్పందించారు. ‘‘యువతకు ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నాను. నిరసనలను హింసాత్మక మార్గంలో

రాహుల్‌ను 10 గంట‌ల పాటు విచారించిన ఈడీ అధికారులు

కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) అధికారులు సోమవారం నాడు ఏకంగా 10 గంట‌ల పాటు విచారించారు. నేష‌న‌ల్ హెరాల్డ్ కేసులో ఆయనను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ కార్యాలయానికి పిలిపించారు.

నా రక్తాన్ని చిందించేందుకు రెడీ..: సీఎం మమతా బెనర్జీ

పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రాన్ని విభజించాలనే బీజేపీ నాయకుల ప్రయత్నాలను  అడ్డుకొనేందుకు అవసరమైతే తన రక్తాన్ని చిందించేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు. మంగళవారం తృణమూల్ కాంగ్రెస్

ఇకనుండి దేశం లొ డిగ్రీలు పీజీ లు ఉండవు..?

 UGC కొత్త మార్గదర్శకాలు.. ఇప్పటికే దేశంలో కొత్త విద్యా వ్యవస్థ (New educational system)ఆవిష్కృతమైంది. విద్యా రంగంలో కీలక మార్పులు చేస్తూ డాక్టర్ కస్తూరి రంగన్ కమిటీ రూపొందించిన జాతీయ నూతన విద్యా విధానాన్ని

కశ్మీర్ నుంచి కన్యాకుమారి రాహుల్ గాంధీ పాదయాత్ర

కాంగ్రెస్ పార్టీ ని బలోపేతం చేసేందుకు కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు రాహుల్ గాంధీ పాదయాత్ర చేపట్టబోతున్నారు. 2024 ఎన్నికలే లక్ష్యంగా ఈ పాదయాత్ర చేస్తున్నట్లు సమాచారం. పాదయాత్రను దేశంలోని  అన్ని రాష్ట్రాల‌ను క‌లుపుతూ

మే 17 నుంచి రుతుపవనాల రాక..!

ఇంతకాలం ఉక్కపోతలతో అల్లాడిన ప్రజలకు శుభవార్త. ఇన్నిరోజులు దంచి కొడుతున్న ఎండలు ఇక శాంతించనున్నాయి. అనుకున్న దాని కన్నా ముందుగానే నైరుతి రుతుపవనాలు వచ్చేస్తున్నాయి. భారత్ లో వర్షాలు కురవనున్నాయి. మే చివరి నాటికి

సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ లపై కేంద్ర హోం మంత్రికి ఫిర్యాదు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన తనయుడు, మంత్రి కేటీఆర్ లపై కేంద్రానికి ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఫిర్యాదు చేశారు. గురువారం రాత్రి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో అయన

ఆ రుణం తీర్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది : సోనియా గాంధీ

కాంగ్రెస్ పార్టీ ప్ర‌తి నాయకుడికి ఎంతో కొంత మేలు చేసింద‌ని,ఇప్పుడు పార్టీకి ఆ రుణం తీర్చుకోవాల్సిన స‌మ‌యం ఆస‌న్న‌మైందని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ అన్నారు. ఈ నెల 13 నుంచి ఉద‌య్‌పూర్

భారీ పేలుళ్ల కుట్రను భగ్నం చేసిన పోలీసులు

దేశ వ్యాప్తంగా భారీ పేలుళ్లకు కుట్ర పన్నిన ఉగ్రవాదుల కుట్రను ముందే పసిగట్టిన పోలీసులు వారి కుట్రలను  భగ్నం చేసారు. ఈ మేరకు అన్ని రాష్ట్రాలను కేంద్రం అప్రమత్తం చేసింది. పంజాబ్లోని హరియాణా రాష్ట్రంలోని

RSS
Follow by Email
Latest news