Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

మహారాష్ట్రలో ఏక్ నాథ్ షిండే ప్రభుత్వం కొలువుదీరింది. శివసేన రెబల్ నేత ఏక్ నాథ్ షిండే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర గవర్నర్ సమక్షంలో రాజ్ భవన్ లో అయన ప్రమాణం చేయగా, ఉప ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్ కూడా  ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. శాసనసభలో బల పరీక్ష తరువాత కొత్త ప్రభుత్వం కొలువు తీరనుంది. దాదాపుగా మొత్తం రెబల్ ఎమ్మెల్యేకు మంత్రి పదవులు దక్కే ఛాన్స్ ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest news