
వరుసగా 8వ పరాజయంపాలైన ముంబై ఇండియన్స్ జట్టు
ఈ సీజన్ ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ జట్టు పరాజయాల పరంపర కొనసాగుతోంది. వరుసగా 8వ పరాజయాన్ని మూటగట్టుకుంది. ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకు ఏ జట్టు కూడా వరుసగా 8 పరాజయాలను మూటగట్టుకోలేదు. ముంబై ఇండియన్స్
ఈ సీజన్ ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ జట్టు పరాజయాల పరంపర కొనసాగుతోంది. వరుసగా 8వ పరాజయాన్ని మూటగట్టుకుంది. ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకు ఏ జట్టు కూడా వరుసగా 8 పరాజయాలను మూటగట్టుకోలేదు. ముంబై ఇండియన్స్
ప్రగతి భవన్ లో తెలంగాణ సీఎం కేసీఆర్ తో ప్రశాంత్ కిషోర్ భేటీ కావడం రాజకీయం హాట్ టాపిక్ అవుతోంది. శనివారం ఉదయం నుంచి ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ తో ప్రశాంత్
ఓం శ్రీ గురుభ్యోనమః సోమవారం,ఏప్రిల్ 25, 2022 శ్రీ శుభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం – వసంత ఋతువు చైత్ర మాసం – బహుళ పక్షం తిధి : దశమి తె3.52 వరకు వారం
అధునాతన సౌకర్యాలతో వరంగల్ లో మున్నూరు కాపు భవనం నిర్మాణం చేయాలనిలక్ష్యంగా నిర్ణయించుకున్నాననీ అందుకోసం అవసరమైన స్థల సేకరణ పై దృష్టి సారించినట్లు వరంగల్ తూర్పు ఎమ్మేల్యే నన్నపనేని నరెందర్ పటేల్ చెప్పారు. ఈ
విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో సామూహిక అత్యాచారానికి గురైన బాధితురాలిని తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘ఇది చాలా దుర్మార్గపు ఘటన. ఆస్పత్రికి తీసుకొచ్చి బంధిస్తారా? రాష్ట్రంలో ఆడబిడ్డలకు రక్షణ కరవైంది.
రాష్ట్రంలో మనం యుద్ధం చేస్తున్నాం… ఏపీలో వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సంక్షేమ పథకాల ద్వారా ఈ మూడేళ్ల కాలంలో ఏకంగా రూ.1,36,694 కోట్లను ప్రజల సంక్షేమం కోసం ఖర్చు చేశామని ముఖ్యమంత్రి
భక్తులు కోరిన కోర్కెలను నెరవేరుస్తూ.. తెలంగాణ గణపతిగా భాసిల్లుతున్నదేవాలయం శ్వేతార్క మూల గణపతి ఆలయం. ఈ ఆలయానికి ఎంతో విశిష్టత ఉంది. ఈ ఆలయంలో దేవుని విగ్రహం ఏ శిల్పి చిక్కింది కాదు. స్వయంభు
మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారిగా తన జిల్లా పర్యటనకు వెళ్లిన రోజాకు షాక్ తగిలింది. తిరుపతిలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం పద్మావతి గెస్ట్ హౌస్ కి చేరుకున్నారు. అక్కడ ఆమెను సన్మానించేందుకు
రష్యా , ఉక్రెయిన్ యుద్ధ సమయంలో తాము చేసిన ప్రతిపాదనలకు భారత్ అంగీకరించలేదని పేర్కొంది. ఆసమయంలో ఉక్రెయిన్ ప్రజలకు సహాయం చేద్దామని, మానవీయ కోణంలో తాము భావించామని, అయితే, తమ విమానాన్ని భారత్ లో
కరోనా కేసులు తెలంగాణాలో క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో సర్కారు అలర్ట్ అయ్యింది. ఇప్పటి వరకు మాస్క్ ల విషయంలో పెద్దగా పట్టించుకోని సర్కార్ ముందు జాగ్త్రత చర్యలు చేపట్టింది. ఇప్పటి వరకు తెలంగాణాలో పెద్దగా
మేనేజ్ మెంట్ సీట్లను ఎన్ ఆర్ ఐ సీట్లుగా మార్చుకొని అమ్ముకొని కోట్ల వ్యాపారం చేసిన ప్రైవేట్ మెడికల్ పీజీ కాలేజ్ లపై విచారణ చేసి తక్షణమే చర్యలు తీసుకోవాలని SFI, భారత ప్రజాతంత్ర
కరీంనగర్ జిల్లాలో పనిచేస్తున్న జర్నలిస్టు పిల్లల అందరికీ ప్రైవేటు పాఠశాలల్లో కళాశాలల్లో ఫీజులో రాయితీ కల్పించడానికి ఉత్తర్వులు జారీ చేస్తామని జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ అన్నారు… జర్నలిస్టు పిల్లల ఫీజు రాయితీ