Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

ముగిసిన తొలిరోజు జాతీయ కార్యవర్గం సమావేశాలు..!

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా బీజేపీ అగ్రనేతలందరూ బీజేపీ జాతీయ కార్యవర్గం సమావేశాలకు హాజరైనారు.  బీజేపీ జాతీయ కార్యవర్గం సమావేశాలు తొలిరోజు

నేటి పంచాంగం

🔹️🙏 ఓం నమో వేంకటేశాయ 🙏🔸️ 03 జూలై 2022 ✍దృగ్గణిత పంచాంగం✍ సూర్యోదయాస్తమయం : ఉ 05.39 / సా 06.44 సూర్య రాశి : మిధునం | చంద్ర రాశి :

మనువాదం పోతేనే దేశానికి భవిష్యత్తు : కట్టెల మల్లేశం

భారతదేశంలో మను వాదం పోతేనే దేశానికి భవిష్యత్తు ఉంటుందని ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం స్టేట్ సెక్రటరీ జనరల్ కట్టెల మల్లేశం అన్నారు. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని బిఎస్పి పార్టీ కార్యాలయంలో

జీఎస్టీతో కేంద్రానికి భారీ ఆదాయం…

గత నెల (జూన్)కు సంబంధించి జీఎస్టీ వసూళ్ల వివరాలను కేంద్ర ఆర్థికమంత్రిత్వ శాఖ వెల్లడించింది. వరుసగా నాలుగో నెల కూడా రూ.1.40 లక్షల కోట్లకు పైగా జీఎస్టీ వసూలైనట్టు ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్

అస‌త్య వార్త‌ల‌ను నిలిపివేయండి… న‌టి మీనా

త‌న భ‌ర్త విద్యా సాగ‌ర్‌ మ‌ర‌ణంపై సోష‌ల్ మీడియా వేదిక‌గా అస‌త్య వార్త‌ల‌ను ప్రచారం చేస్తున్నారని, వాటిని తక్షణమే నిలిపివేయాలని ఆమె కోరారు. భ‌ర్త దూర‌మ‌య్యార‌నే బాధ‌లో నేనుంటే… తనకు అండగా ఉండాల్సిందిపోయి, ఇలానే

వర్షంతో నిలిచిపోయిన టీమిండియా, ఇంగ్లండ్ జట్ల మధ్య మ్యాచ్

టీమిండియా, ఇంగ్లండ్ మధ్య బర్మింగ్ హామ్ లో జరుగుతున్న ఐదో టెస్టు (రీషెడ్యూల్డ్) మ్యాచ్ వర్షం కురవడంతో  ఆట నిలిచిపోయింది. తొలి రోజు ఆట ఆరంభమైన కాసేపటికే వర్షం జోరుగా కురవడంతో ఆటగాళ్లు మైదానాన్ని

నేటి పంచాంగం

🔹️🙏 ఓం నమో వేంకటేశాయ 🙏🔸️ 01 జూలై 2022 ✍దృగ్గణిత పంచాంగం✍ సూర్యోదయాస్తమయం : ఉ 05.38 / సా 06.44 సూర్య రాశి : మిధునం | చంద్ర రాశి :

టీమిండియా కెప్టెన్‌గా బుమ్రా…!

జులై 1 నుంచి ఇంగ్లండ్‌తో జరగాల్సి న రీ షెడ్యూల్డ్‌ టెస్ట్‌ మ్యాచ్‌ కి టీమిండియా కెప్టెన్‌ గా జస్ప్రీత్‌ బుమ్రా ని ఎంపిక చేశారు. రెగ్యులర్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ కరోనా నుంచి

ఇంగ్లండ్‌ క్రికెట్‌ కెప్టెన్‌గా జోస్‌ బట్లర్‌

ఇంగ్లండ్‌ నూతన కెప్టెన్‌గా జోస్‌ బట్లర్‌ ఎంపికయ్యాడు.  జూన్‌ 28న ఇంగ్లండ్‌ పరిమిత ఓవర్ల సారధ్య బాధ్యతల నుంచి ఇయాన్‌ మోర్గాన్‌ తప్పుకోవడంతో ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు (ఈసీబీ) ఇవాళ (జూన్‌ 30) బట్లర్‌ను

మహారాష్ట్ర సీఎం గా ఏక్ నాథ్ షిండే ప్రమాణ స్వీకారం..!

మహారాష్ట్రలో ఏక్ నాథ్ షిండే ప్రభుత్వం కొలువుదీరింది. శివసేన రెబల్ నేత ఏక్ నాథ్ షిండే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర గవర్నర్ సమక్షంలో రాజ్ భవన్ లో అయన ప్రమాణం చేయగా,

హైదరాబాద్ లో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన వివరాలు…!

తెలంగాణాలో రెండు రోజులపాటు, జూలై 02, 03 తేదీల్లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాలు హైదరాబాద్ లోని హెచ్ఐసీసీలోని నోవాటెల్ లో జరుగనున్నాయి. అలాగే, జూలై 03న సాయంత్రం 6.30

‘అగ్నిపథ్‌’కు విశేష స్పందన…నాలుగు రోజుల్లో 94వేలకు పైగా దరఖాస్తులు..!

👉 ‘అగ్నిపథ్‌’కు విశేష స్పందన… 👉 నాలుగు రోజుల్లో 94వేలకు పైగా దరఖాస్తులు..!  త్రివిధ దళాల్లో చేరాలనుకునేవారి కోసం కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన ‘అగ్నిపథ్‌’ పథకంపై ఓవైపు విమర్శలు వెల్లువెత్తుతున్నప్పటికీ.. నియామక ప్రక్రియకు విశేష

RSS
Follow by Email
Latest news