
నారా లోకేశ్ పాదయాత్రలో భారీ ఏర్పాట్లు..
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సుదీర్ఘ పాదయాత్రను చేపట్టిన సంగతి తెలిసిందే. 400 రోజుల పాటు 4 వేల కిలోమీటర్ల మేర యాత్ర కొనసాగనుంది. లోకేశ్ పాదయాత్ర రెండో రోజు కొనసాగుతోంది.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సుదీర్ఘ పాదయాత్రను చేపట్టిన సంగతి తెలిసిందే. 400 రోజుల పాటు 4 వేల కిలోమీటర్ల మేర యాత్ర కొనసాగనుంది. లోకేశ్ పాదయాత్ర రెండో రోజు కొనసాగుతోంది.
కంటి వెలుగు కార్యక్రమాన్ని ఓ యజ్ఞం లా సీఎం కేసీఆర్ చేపట్టారని, ప్రభుత్వ చీఫ్ వినయ్ భాస్కర్ తెలిపారు. గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ లో శుక్రవారం కంటి వెలుగు కార్యక్రమం నిర్వహించారు. వరంగల్
వీరసింహారెడ్డి చిత్రం విజయోత్సవ సభలో తాను చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడం పట్ల నందమూరి బాలకృష్ణ తొలిసారిగా స్పందించారు. ఆ రంగారావు ఈ రంగారావు… ఆ అక్కినేని తొక్కినేని అంటూ బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు
☘️🙏🕉️శ్రీ గురుభ్యోనమః🙏☘️ 🔹 ముక్తినూతలపాటి వాసు 🔹 ❗(27-01-2023) రాశి ఫలితాలు❗ మేషరాశి దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో అనుకూలంగా సాగుతాయి. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా సాగుతాయి. ఉద్యోగాలలో హోదాలు
🙏 ఓం నమో వేంకటేశాయ 🙏 =V ♦️ 27 జనవరి 2023 ✍ దృగ్గణిత పంచాంగం 👈 సూర్యోదయాస్తమయాలు : ఉ 06.39 / సా 06.01 సూర్య రాశి : మకరం
పాత సచివాలయం వాస్తుకు లేదని దాని స్థానంలో అన్ని హంగులతో సరికొత్త సచివాలయాన్ని తెలంగాణ ప్రభుత్వం నిర్మాణం చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ నూతన సచివాలయాన్న ఫిబ్రవరి 17న సిఎం కేసీఆర్ చేతుల మీదుగా
🙏 ఓం నమో వేంకటేశాయ 🙏 24 జనవరి 2023 ✍ దృగ్గణిత పంచాంగం 👈 సూర్యోదయాస్తమయాలు : ఉ 06.40 / సా 06.00 సూర్య రాశి : మకరం | చంద్ర
దీర్గకాలికంగా జర్నలిస్టుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది . ఇండ్ల స్ఠలాల పై వెంటనే ప్రభుత్వం వెంటనే ఖరారు చేయాలని విఙ్ఞప్తి చేశారు
♦️ M= 🙏 ఓం నమో వేంకటేశాయ 🙏 =V ♦️ 17 జనవరి 2023 ✍ దృగ్గణిత పంచాంగం 👈 సూర్యోదయాస్తమయాలు : ఉ 06.39 / సా 05.55 సూర్య రాశి
జనవరి 18న తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్ష్లులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 27వ వర్దంతి సందర్బంగా…ఏన్ టిఅర్ ట్రస్ట్ భవన్ లో ఉచిత మెగా వైద్య శిభిరం, రక్తదాన శిభిరం నిర్వహిస్తున్నట్లు
భారీ వర్షాలు, వరదలతో ఫిలిప్పీన్స్ అతలాకుతలమవుతున్నది. వేడి, చల్లని గాలులు కలిసి భారీ మేఘాలను ఏర్పరచడం వల్ల కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయని తెలిపారు. భారీ వర్షాలకు వరదలు పోటెత్తడంతో ఇప్పటివరకు 13 మంది మరణించగా,
చైనా నుంచి మిగిలిన దేశాలకు వ్యాపించి అతలాకుతలం చేసిన కరోనా మహమ్మారి కొత్త రూపాలు ధరిస్తోంది. వేగంగా జన్యుమార్పులకు గురవుతున్న కరోనా వైరస్ కు చెందిన ఓ కొత్త వేరియంట్ ను భారత్