🌺 చరిత్రలో ఈరోజు సెప్టెంబరు 02న 🌺
🎂 జననాలు 🎂 1838: భక్తివినోద ఠాకూర్, హిందూ తత్వవేత్త, గురువు, గౌడియ వైష్ణవం యొక్క ఆధ్యాత్మిక సంస్కర్త. 1885: టికే మాధవన్, భారతీయ సంఘ సంస్కర్త, పాత్రికేయులు, విప్లవకారులు. 1923: ముదివర్తి కొండమాచార్యులు,
🎂 జననాలు 🎂 1838: భక్తివినోద ఠాకూర్, హిందూ తత్వవేత్త, గురువు, గౌడియ వైష్ణవం యొక్క ఆధ్యాత్మిక సంస్కర్త. 1885: టికే మాధవన్, భారతీయ సంఘ సంస్కర్త, పాత్రికేయులు, విప్లవకారులు. 1923: ముదివర్తి కొండమాచార్యులు,
పవన్ కళ్యాణ్ హీరోగా, సృజనాత్మక దర్శకుడు క్రిష్ జాగర్లమూడి రూపొందిస్తోన్న చిత్రం హరిహర వీరమల్లు’. విధి అగర్వాల్ నాయిక, మెగా సూర్యా ప్రొడక్షన్ బ్యానర్ లెజండరీ ప్రొడ్యూసర్ ఎ.ఎం.రత్నం సమర్పణలో దయాధర్ రావు ఈ
☘️🙏🕉️శ్రీ గురుభ్యోనమః🙏☘️ 😃(01-09-2022) రాశి ఫలితాలు😃 మేషం 01-09-2022 ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగవుతుంది. ఇంటా బయట మరింత ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. సన్నిహితులతో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. వ్యాపార వ్యవహారాలలో
🍁🔹️🙏 ఓం నమో వేంకటేశాయ 🙏🔸️🍁 01 సెప్టెంబర్ 2022 ✍ దృగ్గణిత పంచాంగం ✍ సూర్యోదయాస్తమయం : ఉ 05.54 / సా 06.21 సూర్య రాశి : సింహం | చంద్ర
ఏపీకి కేంద్రం మరో గుడ్ న్యూస్ తెలిపింది. బల్క్ డ్రగ్ పార్క్ కోసం తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక సైతం పోటీ పడగా.. ఏపీకి ఆ అవకాశం దక్కింది. ఈ మేరకు సీఎస్
రంగారెడ్డి జిల్లా ఇబ్రాహీంపట్నంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ వికటించిన నలుగురు మహిళలు మృతి చెందగా, మరికొంతమంది నిమ్స్ హాస్పటల్ లో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా ఉందని
సుప్రీం కోర్టు తీర్పుతో జర్నలిస్టులకు, ఇండ్లు, ఇండ్ల స్థలాల కేటాయింపుకు అడ్డంకులు తొలగాయని, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం అర్హులైన అందరికీ న్యాయం చేస్తారని మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ అన్నారు. ఇప్పటివరకు
వినాయక చవితి పండుగ వేడుకలను ఎన్టీఆర్ భవన్ లో బుధవారం ఘనంగా నిర్వహించినట్లు మీడియా సెక్రటరీ ప్రకాష్ రెడ్డి తెలిపారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షు శ్రీ బక్కని నర్సింహులు గారు మట్టి వినాయకునికి
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఇంట విషాదం నెలకొంది. ఆమె తల్లి పోలా మైనో కన్నుమూశారు. ఇటలీలో ఈ నెల 27వ తేదీన మరణించారని, తల్లి అంత్యక్రియలకు సోనియా గాంధీ.. ఇటలీ వెళ్లినట్టుగా తెలుస్తోంది.
విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం జాతీయ సేవా పథకం(NSS) ఆద్వర్యంలో మరియు శివాజీ యూత్ ఫౌండేషన్ వారి సహకారం తో విశ్వవిద్యాలయం లో మట్టి వినాయక విగ్రహాలను అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది కి పంపిణి చేశారు
త్రిదేవ్ క్రియేషన్స్ పతాకంపై బాబు నిమ్మగడ్డ దర్శకత్వంలో శ్రీమతి రమాదేవి నిమ్మగడ్డ నిర్మిస్తున్న కాన్సెప్ట్ బేస్డ్ చిత్రం “సత్యం వధ – ధర్మం చెర”. ఒంగోలు, గోపాలస్వామి కన్వెన్షన్ హాల్ లో ఈ చిత్ర