
ఇలా చేస్తే… 100 సవత్సరాలు ఆరోగ్యంగా జివించే యోగము
ఇది ఆగస్థుడు మహర్షి ద్వారా చెప్పబడినది. అమృతం తాగినవాళ్ళు దేవతలు, దేవుళ్ళు అనే పాట విన్నారుగా… అంటే అమృతం తాగినవాళ్ళకు మరణం అనేది లేదంటారుగా… కొన్ని కొవందలయేళ్ళు జీవించారు అంటారు. అనేది మనం వినడమే
ఇది ఆగస్థుడు మహర్షి ద్వారా చెప్పబడినది. అమృతం తాగినవాళ్ళు దేవతలు, దేవుళ్ళు అనే పాట విన్నారుగా… అంటే అమృతం తాగినవాళ్ళకు మరణం అనేది లేదంటారుగా… కొన్ని కొవందలయేళ్ళు జీవించారు అంటారు. అనేది మనం వినడమే
పార్టీ అగ్రనేతలతో భేటీ అనంతరం హైదరాబాద్కు వచ్చేందుకు ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్న రేవంత్ అధిష్ఠానం పిలుపుతో ఎయిర్పోర్ట్ నుంచి మహారాష్ట్ర సదన్కు చేరుకున్న రేవంత్ రెడ్డి తెలంగాణ పార్టీ ఇంఛార్జ్ మాణిక్ రావు ఠాక్రేతో
హుజూరాబాద్ నియోజకవర్గంలో ఈటల రాజేందర్ పై పోటీ చేస్తున్న కౌశిక్ రెడ్డి చివరి ప్రయత్నంగా ఓటర్లను బెదిరించడం ప్రారంభించారు. ఈ సారి తనను గెలిపించకపోతే భార్యా, బిడ్డతో కలిసి ఉరివేసుకుంటానన్నారు. చంపుకుంటారో, సాదుకుంటారో మీ
వక్కంతం వంశీ దర్శకత్వంలో హీరో నితిన్ నటించిన సినిమా ట్రైలర్ ఈరోజు రిలీజ్ చేశారు. నితిన్ లుక్ క్లాస్ గా ఉన్నా, బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ ఊర మాస్ అనిపించాయి. అయితే.. ఇందులో
అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ తేదీ దగ్గర పడుతుండడంతో ఓటర్లకు స్లిప్పుల పంపిణీ ముమ్మరంగా జరుగుతున్నది. దాదాపు సగానికిపైగా ఓటర్లకు అందించినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ రెండు రోజుల క్రితం మీడియాకు వెల్లడించారు.
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ వీడియో సందేశం విడుదల చేశారు. ప్రియమైన సోదర సోదరీమణులారా అంటూ భావోద్వేగ సందేశాన్ని ఆమె పంపించారు. రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి సోనియా గాంధీ
ఇజ్రాయెల్-హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధానికి మరో రెండు రోజులు పాటు విరామం లభించింది. ఇరుపక్షాల మధ్య గత వారం కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం సోమవారం రాత్రితో ముగిసింది. దీంతో మరో రెండు రోజులు
బీఆర్ఎస్కు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ నోటీసులు జారీ చేశారు. ‘స్కాంగ్రేస్’ అంటూ పెద్ద ఎత్తున ప్రకటనలు ఇవ్వడంపై ఎన్నికల సంఘం ఈ నోటీసులు జారీ చేసింది. కాంగ్రెస్ చేసిన ఫిర్యాదు
2023లో కోహ్లీతో సమానంగా ఆరు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డులు అందుకున్న రజా రువాండాపై అద్భుత హ్యాట్రిక్, హాఫ్ సెంచరీతో రికార్డు సమం చేసిన ఆల్ రౌండర్ మరిన్ని మ్యాచ్లు ఆడనుండడంతో కోహ్లీ
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలకు ముందే బీజేపీ, బీఆర్ఎస్ ల మధ్య ఒప్పందం కుదిరిందని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రధాని మోదీనే బాస్ అని వ్యాఖ్యానించారు. పార్లమెంటులో
సాయంత్రం 5 గంటలకు ముగియనున్న ప్రచారం హైదరాబాద్ లో రోడ్ షోలు నిర్వహించనున్న రాహుల్ వరంగల్, గజ్వేల్ లో పర్యటించనున్న కేసీఆర్. నేటితో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగియనుంది. సాయంత్రం 5
బీజేపీకి ఓటు వేస్తే కనుక బీఆర్ఎస్కు వేసినట్లేనని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ఆదిలాబాద్లో నిర్వహించిన కాంగ్రెస్ విజయభేరి యాత్రలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… అదిలాబాద్లో నీళ్లు, నిధులు,