రాష్ట్ర వ్యాప్తంగా జనవరి 18 నుంచి కంటి వెలుగు కార్యక్రమం..
కంటి వెలుగు పథకాన్ని 2018, ఆగస్టు 15న మెదక్ జిల్లా మల్కాపూర్లో సిఎం కెసిఆర్ ప్రారంభించిన విషయం విదితమే. అయితే.. ఈ పథకం ఐదు నెలల పాటు కొనసాగింది. కంటి వెలుగు కోసం ప్రభుత్వం
కంటి వెలుగు పథకాన్ని 2018, ఆగస్టు 15న మెదక్ జిల్లా మల్కాపూర్లో సిఎం కెసిఆర్ ప్రారంభించిన విషయం విదితమే. అయితే.. ఈ పథకం ఐదు నెలల పాటు కొనసాగింది. కంటి వెలుగు కోసం ప్రభుత్వం
ఉసిరికాయ (AMLA) లో ఎన్నో వైద్య గుణాలు కలిగి ఉన్నాయి. కార్తీకమాసం లో మొదలై మార్గశిరమాసం, పుష్యమాసం ( నవంబర్ నుండి ఫిబ్రవరి ) వరకు ఈ కాయలు మార్కెట్ లో బాగా దొరుకుతాయి.
☘️🙏🕉️శ్రీ గురుభ్యోనమః🙏☘️ ❗(18-11-2022) రాశి ఫలితాలు❗ మేషం 18-11-2022 సంతానం కొన్ని విషయాలలో మీతో విభేదిస్తారు. వృత్తి వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. చేపట్టిన పనులలో అవరోధాలు ఉన్నపటికీ సకాలంలో పూర్తిచేస్తారు. ఉద్యోగమున అదనపు బాధ్యతలు
!! 🔸 🙏 ఓం నమో వేంకటేశాయ 🙏 🔸️ !! తేదీ :18 నవంబర్ 2022 ✍ దృగ్గణిత పంచాంగం 👈 సూర్యోదయాస్తమయం : ఉ 06.12 / సా 05.32 సూర్య రాశి :
卐ॐ ఓం శ్రీ 🌹 గురుభ్యోనమః ॐ卐 🌷 గురువారం 🌹 🪔 నవంబరు 10, 2022 🪔 శ్రీ శుభకృత్ నామ సంవత్సరం దక్షిణాయణం – శరదృతువు కార్తీకమాసం – బహళ పక్షం
అమెరికా ఎన్నికల చరిత్రలో ఓ తెలుగు మహిళ చరిత్ర సృష్టించారు. తెలుగు నేపథ్యం ఉన్న అరుణా మిల్లర్ మేరీలాండ్ లెఫ్ట్ నెంట్ గవర్నర్ గా ఎన్నికయ్యారు. మేరీలాండ్ ప్రజల్లో అపార ఆదరణ కలిగిన అరుణా
ఈనెల 12న ఆర్ ఎఫ్ సి ఎల్ జాతికి అంకితం చేయడానికి భారత ప్రధాని నరేంద్ర మోడీ రానున్న సందర్భంగా ఏర్పాట్లు పరిశీలించడానికి ఇక్కడకు విచ్చేసిన కేంద్ర ఎరువుల, రసాయనాల సహాయక మంత్రి భగవంత్
షెడ్యూల్డ్ ట్రైబ్ (ఎస్టీ) కేటగిరీ కింద గిరిజనులకు కేటాయించిన రిజర్వేషన్ల శాతాన్ని తెలంగాణ సర్కారు పెంచింది. ప్రస్తుతం తెలంగాణలో ఎస్టీలకు 6 శాతం రిజర్వేషన్లు అమలు అవుతుండగా… తాజాగా దానిని 10 శాతానికి పెంచుతూ…
తెలంగాణలో సంచలన రేపిన ఎమ్మెల్యేల కొనుగోలు చేసేందుకు యత్నించారన్న ఆరోపణలపై రామచంద్ర భారతి, సింహయాజులు, నందకుమార్ లను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వీరు చంచల్ గూడ జైల్లో ఉన్నారు. ఈ
తెలంగాణ రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ ఇల్లు, కార్యాలయాలపై అధికారులు సోదాలు జరిపారు. బుధవారం ఉదయం నుంచి మొదలైన ఈ సోదాలు రాత్రి దాకా కొనసాగాయి. సోదాల సందర్భంగా గంగుల ఇంటి నుంచి పలు
మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ పై సినీ నటి కరాటే కల్యాణి తో పాటు పలు హిందు సంఘాలు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాయి. ఓ పారి అనే ప్రైవేటు ఆల్బమ్ లో
అటవీ భూముల ఆక్రమణలపై కఠిన చర్యలు ఉంటాయని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా హెచ్చరించారు. పోడు భూముల సర్వే పై బుధవారం కలెక్టర్ ఛాంబర్ లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్