Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

తెరపైకి జయలలిత మృతి కేసు : శశికళ సహా పలువురిపై విచారణ!

జయలలిత మృతి కేసుకు సంబంధించి తమిళనాట మళ్ళి హాట్ టాపిక్ కానుంది. జయలలిత మృతిపై విచారణ జరిపిన జస్టిస్ అర్ముగస్వామి కమిషన్ ముఖ్యమంత్రి స్టాలిన్‌కు ఇటీవల నివేదిక అందించింది. జయలలిత నెచ్చెలి శశికళ, శివకుమార్‌,

భారత ఉపరాష్ట్రపతిగా ఎన్డీఏ అభ్యర్థి జగదీప్ ధన్ కర్ ఘన విజయం

భారత దేశపు 14వ ఉపరాష్ట్రపతిగా జగదీప్‌ ధన్‌కర్‌ ఘన విజయం సాధించారు. శనివారం(ఆగస్టు6న) ఉపరాష్ట్రపతి ఎన్నిక పోలింగ్‌ జరగ్గా.. సాయంత్రం నుంచి కౌంటింగ్‌ మొదలైంది. ధన్‌కర్‌ గెలుపును  లోక్‌ సభ సెక్రటరీ జనరల్‌ ఉత్పల్‌

పోలింగ్ జరుగుతున్న భార‌త ఉప‌రాష్ట్రప‌తి ఎన్నిక

భార‌త ఉప‌రాష్ట్రప‌తి ఎన్నిక‌, పోలింగ్ నేడు (శ‌నివారం) జ‌ర‌గ‌నుంది. ఈరోజు  ఉద‌యం 10 గంట‌ల‌కు ప్రారంభం మై  సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు ముగియనుంది. పార్ల‌మెంటు భ‌వ‌నం మొద‌టి అంత‌స్తులోని 63వ నెంబ‌రు గ‌దిలో

కాషాయ పతాకంగా త్రివర్ణ పతాకాన్ని మార్చాలనుకుంటున్నారు : మెహబూబా ముఫ్తీ

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ ఆగ్రహం వ్యక్తం చేశారు. మన జాతీయ జెండా  త్రివర్ణ పతాకాన్ని కాషాయ పతాకంగా మార్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆమె ఆరోపించారు.

ముఖేశ్ అంబానీ కుటుంబానికి భద్రతా కొనసాగించాలి : సుప్రీంకోర్టు

భార‌త పారిశ్రామిక దిగ్గ‌జం, రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీతో పాటు ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కు కూడా భ‌ద్ర‌తను స‌వాల్ చేస్తూ బికేశ్ సాహా అనే వ్య‌క్తి త్రిపుర హైకోర్టులో ప్ర‌జా ప్ర‌యోజ‌న వ్యాజ్యం

ద్రౌపది ముర్ముకు శుభాకాంక్షలు తెలిపిన టీడీపీ ఎంపీలు

భారత 15వ రాష్ట్రపతిగా ఎన్నికైన శ్రీమతి ద్రౌపది ముర్ము గారిని మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపిన టీడీపీ ఎంపీలు శ్రీ కేశినేని నాని, శ్రీ గల్లా జయదేవ్, శ్రీ కనకమేడల రవీంద్ర కుమార్,

భారత 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ఘన విజయం

ప్రపంచంలో అతి పెద్దదైన ప్రజాస్వామ్య గిరిజన మహిళా రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము రికార్డ్ సృష్టించారు. భారత 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము  గెలిచారు. ఎన్డీయే అభ్యర్థిగా బరిలోకి దిగిన ద్రౌపది ముర్ము విజయం సాధించారు.

దేశంలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు

కరోనా వైరస్ తీవ్రత దేశంలో మళ్లీ పెరుగుతోంది. వరుసగా రెండో రోజు 20 వేల పైగా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 20,038 పాజిటివ్ కేసులు నమోదైనాయని కేంద్ర ఆరోగ్య శాఖ శుక్రవారం

అమర్‌నాథ్‌ యాత్రకి వెళ్లిన 35 మంది తెలుగు వారు గల్లంతు..!

అమర్‌నాథ్‌ యాత్రకు వెళ్లి వరదల్లో గల్లంతైన ఆంధ్రప్రదేశ్ కు చెందిన 35 మందిని సహాయక బృందాలు కాపాడాయి. నెల్లూరు జిల్లా నుంచి మొత్తం 82 మంది అమర్‌నాథ్ యాత్రకు వెళ్లారని ఆ జిల్లా కలెక్టర్‌

దేశంలో కరోనా ప్రభావిత రాష్ట్రాలు ఇవే…!

కరోనా మహమ్మారి దేశంలో నెమ్మదిగా విస్తరిస్తూనే ఉంది. గడచిన 24 గంటల్లో కొత్తగా 18,840 కేసులు నమోదైనట్లు  కేంద్ర ఆరోగ్య శాఖ ఈరోజు ప్రకటించింది. నిన్నటితో పోలిస్తే… ఈరోజు  2693 కేసులు పెరిగినట్లు తెలిపింది.

జీఎస్టీతో కేంద్రానికి భారీ ఆదాయం…

గత నెల (జూన్)కు సంబంధించి జీఎస్టీ వసూళ్ల వివరాలను కేంద్ర ఆర్థికమంత్రిత్వ శాఖ వెల్లడించింది. వరుసగా నాలుగో నెల కూడా రూ.1.40 లక్షల కోట్లకు పైగా జీఎస్టీ వసూలైనట్టు ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్

మహారాష్ట్ర సీఎం గా ఏక్ నాథ్ షిండే ప్రమాణ స్వీకారం..!

మహారాష్ట్రలో ఏక్ నాథ్ షిండే ప్రభుత్వం కొలువుదీరింది. శివసేన రెబల్ నేత ఏక్ నాథ్ షిండే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర గవర్నర్ సమక్షంలో రాజ్ భవన్ లో అయన ప్రమాణం చేయగా,

RSS
Follow by Email
Latest news