Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

దేశంలో కరోనా ప్రభావిత రాష్ట్రాలు ఇవే…!

కరోనా మహమ్మారి దేశంలో నెమ్మదిగా విస్తరిస్తూనే ఉంది. గడచిన 24 గంటల్లో కొత్తగా 18,840 కేసులు నమోదైనట్లు  కేంద్ర ఆరోగ్య శాఖ ఈరోజు ప్రకటించింది. నిన్నటితో పోలిస్తే… ఈరోజు  2693 కేసులు పెరిగినట్లు తెలిపింది. దేశంలో ప్రస్తుతం ఐదు రాష్ట్రాల్లో దాని ప్రభావం బాగా ఉందని పేర్కొన్నారు.

కరోనా ప్రభావిత రాష్ట్రాలు…

కేరళలో ఒక్కరోజే 3310 కొత్త కేసులు నమోదైనట్లు కేంద్రం వెల్లడించింది. అలాగే,  పశ్చిమ బెంగాల్లో 2950, మహారాష్ట్రలో 2944, తమిళనాడులో 2722, కర్ణాటకలో 1037 పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది.

RSS
Follow by Email
Latest news