Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

బీజేపీ, బిఆర్ ఎస్ రెండు ఒకటే…!

భాజపా, భారాస రెండూ మిత్రపక్షాలేనని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల కేవీఆర్ మైదానంలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ ప్రజాగర్జన సభకు ముఖ్యఅతిథిగా ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే

పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా రాహుల్ గాంధీ నియామకం

మోదీ ఇంటిపేరు వ్యాఖ్యలపై పరువు నష్టం కేసులో గుజరాత్ కోర్టు రాహుల్ గాంధీని దోషిగా నిర్ధారించి, రెండేళ్లు జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. ఫలితంగా ఆయనపై అనర్హత వేటు పడి, లోక్ సభ

మేనిఫెస్టోలోని 5 హామీలను తొలిరోజే నెరవేరుస్తాం : రాహుల్

కర్ణాటక శాసనసభ కు జరిగిన ఎన్నికల్లో ప్రధానంగా ఐదు హామీలతో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించింది. తాజా ఫలితాల ప్రకారం కాంగ్రెస్ పార్టీకి కర్ణాటకలో ప్రజలు పట్టం కట్టారు. ఈనేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో దూసుకుపోతున్న కాంగ్రెస్

దేశ వ్యాప్తంగా ఉత్కంఠను రేపుతున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాల మేరకే ఫలితాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తం 224 స్థానాలకు గాను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 113

రేపు హైదరాబాదులో యువ సంఘర్షణ సభ… ముఖ్య అతిధిగా ప్రియాంక గాంధీ..

రేపు సరూర్‌నగర్‌లోని ఇండోర్‌ స్టేడియంలో కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులతో యువ సంఘర్షణ సభ నిర్వహించబోతుంది. ఈ సభ కు ముఖ్య అతిధిగా ప్రియాంక గాంధీ హాజరుకానున్నారు. ప్రియాంక తొలిసారి తెలంగాణకు వస్తుండటంతో కాంగ్రెస్ శ్రేణులు

ధరణి పోర్టల్ రద్దు చేయాలంటూ కాంగ్రెస్ శ్రేణులు నిరసన

రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు వెంటనే పరిష్కరించాలని, ధరణి పోర్టల్ రద్దు చేయాలంటూ.. కాంగ్రెస్ శ్రేణులు భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. టిపిసిసి పిలుపుమేరకు వేములవాడ నియోజకవర్గ ఇంచార్జ్ ఆది శ్రీనివాస్ ఆధ్వర్యంలో

కాంగ్రెస్ పార్టీ లో భారీగా చేరికలు…

రాజపేట మండల పరిధిలోని పాముకుంట గ్రామంలోని మధిర కషాయిగుడెం నుండి సుమారు 100 మంది బుధవారం రోజున కాంగ్రె స్ పార్టీలో చేరడం జరిగింది. టి పి సి సి సభ్యులు ఆలేరు నియోజకవర్గ

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డిపై వేటు

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే, మర్రి శశిధర్ రెడ్డిపై తెలంగాణ కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ వేటు వేసింది. పార్టీ నుంచి ఆరేళ్ల పాటు బహిష్కరించింది. మర్రి శశిధర్ రెడ్డి పార్టీ వ్యతిరేక

మునుగోడు ఉప ఎన్నిక పై మంత్రి కేటీఆర్ కామెంట్..

మునుగోడు ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి తన పదవికి , కాంగ్రెస్ పార్టీ కి రాజీనామా చేయడం తో మునుగోడు ఉప ఎన్నిక అనివార్యం అయ్యింది. ఈ ఉప ఎన్నికల ఫై టిఆర్ఎస్

కాంగ్రెస్ పార్టీ కి మరో షాక్..

తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ కి మరో షాక్ తగిలింది. ఇప్పటీకే రేవంత్ రెడ్డి తీరు నచ్చక మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ పార్టీ కి , అలాగే తన పదవికి రాజీనామా చేయగా..తాజాగా

రైతు సంఘర్షణ సభ పై సమీక్ష : సింగపురం ఇందిర

రాహుల్ గాంధీ వస్తున్నటువంటి రైతు సంఘర్షణ సభ పై సమీక్ష సమావేశాన్ని స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ఇన్ ఛార్జ్ సింగపురం ఇందిర నిర్వహించారు. నియోజకవర్గంలోని చిల్పూర్ మండల కేంద్రంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య

RSS
Follow by Email
Latest news