
ప్రారంభమైన బోనాలు
ఆషాఢమాసంలో ప్రారంభమైయ్యే బోనాల పండుగ ఘనంగా ప్రారంభమైనాయి. ఆషాడమాసం తొలి ఆదివారంనాడు గొల్కోండ కోటాలో ఘనంగా ప్రారంభం అయ్యాయి. శివసత్తుల పూనకాలు.. పోతరాజుల విన్యాసాలు.. ఘటాలు, ఫలహార బండ్ల ఊరేగింపులు.. నెత్తిన బోనం పెట్టుకుని
ఆషాఢమాసంలో ప్రారంభమైయ్యే బోనాల పండుగ ఘనంగా ప్రారంభమైనాయి. ఆషాడమాసం తొలి ఆదివారంనాడు గొల్కోండ కోటాలో ఘనంగా ప్రారంభం అయ్యాయి. శివసత్తుల పూనకాలు.. పోతరాజుల విన్యాసాలు.. ఘటాలు, ఫలహార బండ్ల ఊరేగింపులు.. నెత్తిన బోనం పెట్టుకుని
ఏపీకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు వెళ్లనున్నారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల..
ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణాస్వీకారం ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఈ నెల 12 న ఉదయం 11 గంటల 27 నిమిషాలకు ప్రమాణం చేయనున్నారు. గన్నవరం మండలం కేసరపల్లి మేధా టవర్స్ ప్రక్కన
టీటీడీ ఈఓ ధర్మారెడ్డి ఏ అర్హత లేకున్నా ఐఏఎస్ అధికారి అని చెప్పుకుని, గత 5 ఏళ్లుగా జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో తిరుమలలో తిష్ట వేశారని జనసేన పార్టీ నాయకులు ఆరోపించారు. తిరుమలలో అన్ని
ఎన్డీఏ సమావేశంలో పవన్ కల్యాణ్ పేరును ప్రత్యేకంగా ప్రస్తావించారు ప్రధాని నరేంద్ర మోడీ. అందరి ఎన్డీయే నేతల సమక్షంలో జనసేన అధినేత పవన్పై ప్రధాని మోడీ ప్రశంసలు కురిపించారు. ప్రధాని మోడీ మాట్లాడుతూ.. “మన
ఖమ్మం-నల్గొండ-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపులో తొలి ప్రాధాన్యత ఓట్ల కౌంటింగ్ పూర్తయింది. కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు 1,22,813 ఓట్లు వచ్చాయి. భారత రాష్ట్ర సమితి అభ్యర్థి రాకేశ్రెడ్డికి 1,04,248
ఏపీలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యే ల జాబితాను రాష్ట్ర గవర్నర్ కు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా అందజేశారు. గురువారం రాజ్ భవన్లో రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ను
ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి సెలవుపై వెళ్లారు. ప్రభుత్వ పెద్దల నుంచి వచ్చిన ఆదేశాలతో జవహర్ రెడ్డి సెలవుపై వెళ్లినట్లు సమాచారం. సిఎస్ పదవి నుంచి అధికారికంగా ఆయన వైదొలగినట్టేనని ప్రభుత్వ
నంద్యాల జిల్లా బనగానపల్లె నియోజకవర్గం లో నిన్న రాత్రి నుండి ఉదయం వరకు భారీ వర్షం కురిసింది. బనగానపల్లె తోపాటు కోవెలకుంట్ల, సంజామల మండలాల్లో అధిక వర్షపాతం నమోదయింది. దింతో వాగులు,వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి.
అక్రమాస్తుల కేసులో సిబిఐ విచారణ ఎదుర్కొంటున్న వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇకపై కోర్టుకు హాజరయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. సీఎంగా భద్రత కారణాలు, అలాగే పరిపాలనాపరమైన కారణాలతో ఇన్నాళ్లు
ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువు తీరనుంది. ఈ నెల 12న ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మంత్రివర్గం పై కసరత్తు చేస్తున్నారు. పవన్ కల్యాణ్, లోకేష్ కేబినెట్ లో ఉంటారనే ప్రచారం ఉన్నా..వ్యూహం
నాంపల్లి పటేల్ నగర్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈరోజు అనగా జూన్ 6న సాయంత్రం ఓ ఫర్నిచర్ గోదాములో మంటలు అంటుకున్నాయి. ఆ మంటలు కాస్త గోదాము చుట్టూ ఉన్న ఇళ్లకి