
వైకాపా నుండి రాజ్యసభ అభ్యర్థులు వీరే..!
ఏపీలోని నాలుగు రాజ్యసభ స్థానాలకు అభ్యర్థులకు అధికార వైయస్ ఆర్ పార్టీ ప్రకటించింది. ముఖ్యమంత్రి జగన్ తో భేటి అనంతరం మంత్రి బొత్సా సత్యనారాయణ, సజ్జల రామకృష్ణారెడ్డి లు సంయుక్తంగా ప్రకటించారు… ఈసందర్బంగా వారు

ఏపీలోని నాలుగు రాజ్యసభ స్థానాలకు అభ్యర్థులకు అధికార వైయస్ ఆర్ పార్టీ ప్రకటించింది. ముఖ్యమంత్రి జగన్ తో భేటి అనంతరం మంత్రి బొత్సా సత్యనారాయణ, సజ్జల రామకృష్ణారెడ్డి లు సంయుక్తంగా ప్రకటించారు… ఈసందర్బంగా వారు

వెలిమినేడు అసైన్డ్ భూములను తెరాస ప్రభుత్వం కొల్లగొట్టొద్దని కోరుతూ… “అసైన్డ్ పేదల లాంగ్ మార్చ్ ని ఈరోజు నిర్వహించారు. లాంగ్ మర్చ్ కు పీఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడారు. అసైన్డ్

తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ అదనపు కమిషనర్ గా తంభాల సునీత భాద్యతలు తీసుకున్నారు. ఉప కమిషనర్ చంధ్రమౌళీశ్వర్ రెడ్డి నుండి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా అదనపు కమిషనర్ సునీత మాట్లాడుతూ దేవదేవుని

◆ఐక్యమత్యంగా పని చేయాలి. ◆యువతే తెలుగుదేశం ఆయుధం. ◆ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసించాలి. ◆మహానాడును విజయవంతం చేయాలి. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని తెలుగుదేశం

ఆంధ్ర ప్రదేశ్ లో వివిధ అభివృద్ధి పథకాలకు ఏపీ కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ఆ వివరాలు మీకోసం… ► వ్యవసాయ మార్కెట్ కమిటీలు, రైతు బజార్లు, ప్రైమరీ ప్రాసెసింగ్ సదుపాయాలు, ఫాంగేట్ మౌలిక సదుపాయాలు,

‘అసని ‘ తుఫాన్ ప్రభావంతో వేరే దేశానికి చెందిన బంగారు వర్ణం కలిగిన రధం కొట్టుకు వచ్చింది. ఆ వీడియో వైరల్ అవుతుంది. ఆ వీడియొ మీకోసం…!

వరంగల్ రింగు రోడ్డు (డబ్ల్యూఆర్ఆర్) పేరిట అయ్యా కొడుకు లు మరో లూటీకి తెర తీశారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. వరంగల్ రింగు రోడ్డు పేరిట వరంగల్ పరిధిలోని సారవంతమైన భూములను

సంతబొమ్మాళి సున్నాపల్లి రేవుకు చేరిన ఇతర దేశానికి చెందిన బంగారు వర్ణం కలిగిన రధం సముద్రం ఒడ్డుకు కొట్టుకువచ్చింది. అసాని తుపాన్ ప్రభావంతో ఆ రథం మన సముద్ర తీరానికి కొట్టుకువచ్చింది. దానిని చూసేందుకు అక్కడి

తెలంగాణలో నిన్నటి వరకు అధిక ఉష్ణోగ్రతలు నమోదైన వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలంగాణలోని 8 జిల్లాల్లో నేడు భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణశాఖ తెలిపింది. ఈ

తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్రావు మంగళవారం మహబూబాబాద్ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం జిల్లా కేంద్రంలో మెడికల్ కాలేజీకి శంకుస్థాపన చేశారు..

అమరావతి ల్యాండ్ పూలింగ్ లో అవినీతి జరిగిందనే ఆరోపణలతో ఏపీ సీఐడీ అధికారులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ లో ఏ1గా చంద్రబాబు, ఏ2గా నారాయణ, ఏ3గా లింగమనేని రమేశ్, ఏ4గా లింగమనేని శేఖర్,

ఏపీ మాజీ మంత్రి, టీడీపీ నేత, నారాయణ విద్యాసంస్థల అధినేత నారాయణను హైదరాబాదులోని ఆయన నివాసంలో కాసేపటి క్రితం అరెస్ట్ చేశారు. అనంతరం ఆయనను ఏపీకి తరలించారు. ఆయన వెంట ఆయన భార్య రమాదేవి