Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

హరితహారంలో 19 .50 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యం : సి.ఎస్. సోమేశ్ కుమార్

రాష్ట్రంలో ప్రస్తుత సంవత్సరంలో 19.5 కోట్ల మొక్కలు నాటాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  సోమేశ్ కుమార్ తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి  కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు  సోమేశ్ కుమార్ బి.ఆర్.కె.ఆర్

హక్కులు ఇస్తామని అమ్ముకుంటున్న కేసీఆర్

* అసైన్డ్ భూముల పై రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని ABS వ్యతిరేకిస్తోంది * వెంటనే అసెంబ్లీలో లో ఇచ్చిన మాటను నిలుపుకోవాలి * అసైన్డ్ భూముల పై రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని వీరమించుకోవాలి *రాష్ట్ర

రైతు సంఘర్షణ సభ పై సమీక్ష : సింగపురం ఇందిర

రాహుల్ గాంధీ వస్తున్నటువంటి రైతు సంఘర్షణ సభ పై సమీక్ష సమావేశాన్ని స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ఇన్ ఛార్జ్ సింగపురం ఇందిర నిర్వహించారు. నియోజకవర్గంలోని చిల్పూర్ మండల కేంద్రంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య

అంబులెన్స్ మాఫియా ఆగడాలు…కన్నబిడ్డ శవంతో బైక్ పై 90KM ప్రయాణం…

వారు అడిగినంత డబ్బులు ఇవ్వాల్సిందే… వేరే వాళ్ళు తక్కువ రేటుకు బాడుగకు వస్తే ఊరుకోరు. ఆలా వచ్చినపై దాడి చేయడం, అక్కడ నుండి పంపించివేయడం. ఇది రుయా ఆసుపత్రి వద్ద గల అంబులెన్స్ మాఫియా

దారి దోపిడీలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్…

కళ్ళలో కారం పొడి చల్లీ దారి దోపిడీలకు పాల్పడుతున్న దొంగల ముఠాను మట్టెవాడ సీసీఎస్ పోలీసులు  మంగళారం నాడు చేశారు. నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్బంగా వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్

రాబోయే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తాం : సజ్జల

రాబోయే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. మీము ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోవడం లేదని అయన స్పష్టం చేశారు. మీడియా లో వస్తున్న

అధికార టీఆర్ఎస్ పార్టీ నుండి భారీ వలసలు…

వేములవాడ నియోజకవర్గ వైయస్సార్ తెలంగాణ పార్టీ ఇన్చార్జి ఎర్రం నరసయ్య పటేల్ ఆధ్వర్యంలో అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు కార్యకర్తలు వైయస్సార్ తెలంగాణ పార్టీ లో చేరారు. వేములవాడ నియోజకవర్గ పరిధిలోని రుద్రంగి

మహిళా జర్నలిస్టుల డిమాండ్స్ ఇవే…!

తెలంగాణ మహిళా జర్నలిస్టులకు రెండు రోజుల శిక్షణ తరగతుల కార్యక్రమం బేగంపేట, ప్లాజా హోటల్ లో చైర్మన్ అల్లం నారాయణ నేతృత్వంలో నేడు ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మహిళా మంత్రులు సత్యవతి

కేసీఆర్ తో ప్రశాంత్ కిషోర్ భేటీ…కాంగ్రెస్ పార్టీలో కొత్త టెన్షన్..

ప్రగతి భవన్ లో తెలంగాణ సీఎం కేసీఆర్ తో ప్రశాంత్ కిషోర్ భేటీ కావడం రాజకీయం హాట్ టాపిక్ అవుతోంది. శనివారం ఉదయం నుంచి ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ తో ప్రశాంత్

అధునాతన సౌకర్యాలతో వరంగల్ లో మున్నూరు కాపు భవనం నిర్మాణం

అధునాతన సౌకర్యాలతో వరంగల్ లో మున్నూరు కాపు భవనం నిర్మాణం చేయాలనిలక్ష్యంగా నిర్ణయించుకున్నాననీ అందుకోసం అవసరమైన స్థల సేకరణ పై దృష్టి సారించినట్లు వరంగల్ తూర్పు ఎమ్మేల్యే  నన్నపనేని నరెందర్ పటేల్ చెప్పారు. ఈ

గొర్రెల కాపరిని హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలి : టీ టీడీపీ ప్రధాన కార్యదర్శి

చేనులో గొర్రెలు పడ్డాయని భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ లో గొర్రెల కాపరి పిడుగు కొమురయ్య ను హత్య చేయడం దారుణమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జక్కలి ఐలయ్య యాదవ్ అన్నారు. హత్య

RSS
Follow by Email
Latest news