ఏపీలోని నాలుగు రాజ్యసభ స్థానాలకు అభ్యర్థులకు అధికార వైయస్ ఆర్ పార్టీ ప్రకటించింది. ముఖ్యమంత్రి జగన్ తో భేటి అనంతరం మంత్రి బొత్సా సత్యనారాయణ, సజ్జల రామకృష్ణారెడ్డి లు సంయుక్తంగా ప్రకటించారు… ఈసందర్బంగా వారు మాట్లాడుతూ…తమ ప్రభుత్వం బీసీ లకు పెద్ద పీట వేసామన్నారు. ఏపీనుండి పోటీ చేసే వైకాపా రాజ్యసభ అభ్యర్థులు వీరే…!రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డిని తిరిగి కొనసాగించాలని నిర్ణయయించారు. ఇక బీసీ సంక్షేమసంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య, న్యాయవాది నిరంజన్రెడ్డి, బీద మస్థానరావులను రాజ్యసభ అభ్యర్థిగా ఖరారు చేసింది.