Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

హైదరాబాద్ లో కుండపోత వర్షం

హైదరాబాద్ లో ఈరోజు సాయంత్రం భారీ వర్షం కురిసింది. కేవలం గంట వ్యవధిలో 10 సెం.మీ. వర్షం కురవడంతో రోడ్లపై వరద నీరు భారీగా నిలిచిపోయింది. దీంతో వాహనదారులు, ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్లే

మార్గదర్శి కేసులో తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు..

మార్గదర్శి కేసుపై దాఖలైన పిటిషన్లనన్నింటిని సుప్రీంకోర్టు నేడు విచారించింది. సుప్రీంకోర్టులో నేటి విచారణకు సంబంధించిన వివరాలను ఉండవల్లి అరుణ్ కుమార్ మీడియాకు వెల్లడించారు. ఏపీ ప్రభుత్వంతో పాటు, రామోజీరావుకు నోటీసులు పంపిందని, నాలుగు వారాల్లో

జాతీయ పార్టీకి కేసీఆర్ పరిశీలిస్తున్న పేర్లు ఇవే..!

ఉద్యమ నేతగా, తెలంగాణ రాష్ట్రం సాధించిన వ్యక్తిగా, ముఖ్యమంత్రి కేసీఆర్ కు తెలంగాణ రాష్ట్ర ప్రజల్లో ఎంతో ఆదరణ ఉంది. కేంద్రంలోని బీజేపీ వ్యవహారశైలి, పాలనపై గత కొంతకాలంగా ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.

తెలంగాణలో మూడు రోజులపాటు భారీ వర్షాలు…

వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం కారణంగా తెలంగాణలో నేటి నుండి మూడు రోజుల పాటు  భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు

కూట్లో రాయి తీయలేనివాడు ఏట్లో రాయి తీస్తానన్నట్టుగా ఉంది : ఈటల

జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలనుకుంటున్న సీఎం కేసీఆర్ పై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మరోసారి విమర్శలు గుప్పించారు. కేసీఆర్ వ్యవహారశైలి చూస్తుంటే… కూట్లో రాయి తీయలేనివాడు ఏట్లో రాయి తీస్తానన్నట్టుగా ఉందని ఎద్దేవా చేశారు.

ఈ నెల 6 నుండి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు..

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 6వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. అలాగే శాసన మండలి సమావేశాలు కూడా అదే రోజు ప్రారంభం అవుతాయని అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు వెల్లడించారు. ఈ మేరకు

ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే : రేవంత్ రెడ్డి

రంగారెడ్డి జిల్లా ఇబ్రాహీంపట్నంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌ వికటించిన నలుగురు మహిళలు మృతి చెందగా, మరికొంతమంది నిమ్స్ హాస్పటల్ లో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా ఉందని

జర్నలిస్టుల ఇండ్ల స్థలాలకు అడ్డంకులు తొలిగాయి : అల్లం నారాయణ

సుప్రీం కోర్టు తీర్పుతో జర్నలిస్టులకు, ఇండ్లు, ఇండ్ల స్థలాల కేటాయింపుకు అడ్డంకులు తొలగాయని, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం అర్హులైన అందరికీ న్యాయం చేస్తారని మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ అన్నారు. ఇప్పటివరకు

ఎన్టీఆర్ భవన్ లో వినాయక చవితి పండుగ వేడుకలు

వినాయక చవితి పండుగ వేడుకలను ఎన్టీఆర్ భవన్ లో బుధవారం ఘనంగా నిర్వహించినట్లు మీడియా సెక్రటరీ ప్రకాష్ రెడ్డి తెలిపారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షు శ్రీ బక్కని నర్సింహులు గారు మట్టి వినాయకునికి

మట్టి గణపతి విగ్రహాలను వాడుదాం.. పర్యావరణాన్ని కాపాడుదాం… వి.ఎస్ యూ రిజిస్ట్రార్

విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం జాతీయ సేవా పథకం(NSS) ఆద్వర్యంలో మరియు శివాజీ యూత్ ఫౌండేషన్ వారి సహకారం తో విశ్వవిద్యాలయం లో మట్టి వినాయక విగ్రహాలను అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది కి పంపిణి చేశారు

ముస్లిం సోదరుల ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా బైక్ ర్యాలీ..!

ఎందరో మహానుభావుల త్యాగాల ఫలితంగా భారత దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 సంవత్సరాలు కావస్తున్న సందర్బంగా వేములవాడ పట్టణ ముస్లిం కమిటీ ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈకార్యక్రమానికి ముఖ్య

మునుగోడు లో ఈనెల 19న టీఆర్ఎస్ బహిరంగ సభ..?

కోమటిరెడ్డి రాజగోపాల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం తో మునుగోడులో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇస్తానని ఎలాగైనా  చేజిక్కించుకోవాలని అధికార ప్రతిపక్ష పార్టీలు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు. అందులో భాగంగా  ఈనెల 21న మునుగోడులో

RSS
Follow by Email
Latest news