
కాంగ్రెస్ పార్టీ లో భారీగా చేరికలు…
రాజపేట మండల పరిధిలోని పాముకుంట గ్రామంలోని మధిర కషాయిగుడెం నుండి సుమారు 100 మంది బుధవారం రోజున కాంగ్రె స్ పార్టీలో చేరడం జరిగింది. టి పి సి సి సభ్యులు ఆలేరు నియోజకవర్గ

రాజపేట మండల పరిధిలోని పాముకుంట గ్రామంలోని మధిర కషాయిగుడెం నుండి సుమారు 100 మంది బుధవారం రోజున కాంగ్రె స్ పార్టీలో చేరడం జరిగింది. టి పి సి సి సభ్యులు ఆలేరు నియోజకవర్గ

అంతర్జాతీయ విమానాశ్రయం లో తరచూ సర్వసాధారణంగా బంగా రం పట్టుబడుతూ ఉంటుం ది.నేడు కూడా మరో సారి భారీగా బంగారం పట్టు బడింది.దుబాయ్ ప్రయాణి కుడు ఒమర్ అల్ కెసరీ వద్ద కోటి రూపాయలకు

తెలంగాణ తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకుల సమావేశం ఈరోజు ఆ పార్టీ కార్యాలయంలో జరిగింది. హైదరాబాద్ మరియు సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజక వర్గాల ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం లో ఆ

ఆదాయపన్ను శాఖ అధికారుల దాడుల నేపథ్యంలో మంత్రి మల్లారెడ్డి నివాసంలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. అధికారులు తన కొడుకును కొట్టారని మంత్రి మల్లారెడ్డి బుధవారం ఆరోపించగా.. తమపైనే మల్లారెడ్డి దాడి చేశారని ఐటీ అధికారులు

ఢిల్లీ మలిక్కర్ స్కామ్ కుంభకోణంలో ఎమ్మెల్సీ కవితకు మరింతగా ఉచ్చు బిగుస్తోంది..కవిత పాత్రపై సీబీఐ, ఈడీ మరింత లోతుగా దర్యాప్తు చేపట్టాయి. ఢిల్లీ మద్యం కుంభకోణంలో మరో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. దుబాయ్కి

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే, మర్రి శశిధర్ రెడ్డిపై తెలంగాణ కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ వేటు వేసింది. పార్టీ నుంచి ఆరేళ్ల పాటు బహిష్కరించింది. మర్రి శశిధర్ రెడ్డి పార్టీ వ్యతిరేక

నవంబర్ 27 న హైదరాబాద్ లోని ఆర్టీసీ కళాభవన్ లో జరిగే తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ల ఫెడరేషన్ (టీ డబ్ల్యూ జే ఎఫ్ ) రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని హెచ్ యూ

డిజిటల్యుగంలో జర్నలిస్టులు కూడా అప్డేట్కావాల్సిన అవసరం ఉన్నదని ఉస్మానియా యూనివర్సిటీ జర్నలిజం విభాగపు హెచ్వోడీ, హ్యూమన్ క్యాపిటల్ డెవలప్ మెంట్ సెంటర్ డైరెక్టర్ ప్రో కె స్టీవెన్సన్ పేర్కొన్నారు. శనివారం హైదరాబాద్ లోని ఉస్మానియా

పోలీస్ స్టేషన్ లో దొంగలు పడ్డారు. ఏకంగా స్టేషన్లో ఉన్న బైక్ కు దొంగలు ఎత్తుకెళ్లారు. ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నుంచి వాహనం చోరీ కావడం కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళ్తే ఒక వ్యక్తికి

పాటకు ప్రాణం పోయడం ఎలా..? పాటల ద్వారా అందించాల్సింది వినోదం మాత్రమేనా? విజ్ఞానం అవసరం కూడా ఉందా? ఇలాంటి సందేహాలతో సతమతమవుతున్న అందరిని ఒకేచోట చేర్చి ఓ అవగాహన కలిగిస్తే..? ఎలా ఉంటుందనే ఆలోచనతో ‘తెలంగాణ

కంటి వెలుగు పథకాన్ని 2018, ఆగస్టు 15న మెదక్ జిల్లా మల్కాపూర్లో సిఎం కెసిఆర్ ప్రారంభించిన విషయం విదితమే. అయితే.. ఈ పథకం ఐదు నెలల పాటు కొనసాగింది. కంటి వెలుగు కోసం ప్రభుత్వం

ఈనెల 12న ఆర్ ఎఫ్ సి ఎల్ జాతికి అంకితం చేయడానికి భారత ప్రధాని నరేంద్ర మోడీ రానున్న సందర్భంగా ఏర్పాట్లు పరిశీలించడానికి ఇక్కడకు విచ్చేసిన కేంద్ర ఎరువుల, రసాయనాల సహాయక మంత్రి భగవంత్