
నేటి పంచాంగం
?శ్రీ గురుభ్యోనమః?? వారం : సోమవారం, తేదీ : మే 9, 2022 శ్రీ శుభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం – వసంత ఋతువు వైశాఖ మాసం – శుక్ల పక్షం తిథి:అష్టమి మ2.07

?శ్రీ గురుభ్యోనమః?? వారం : సోమవారం, తేదీ : మే 9, 2022 శ్రీ శుభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం – వసంత ఋతువు వైశాఖ మాసం – శుక్ల పక్షం తిథి:అష్టమి మ2.07

గూగుల్ సంస్థ తన యూజర్ల కోసం పలు కొత్త వస్తువులను అందుబాటులోకి తీసుకురానుంది. ఐ/ఓ 2022 పేరిట తన నూతన ఉత్పత్తుల ప్రదర్శన, పరిచయ కార్యక్రమం నిర్వహించనుంది. మే 11, 12 తేదీల్లో గూగుల్

హైదరాబాద్లో ఓ ల్యాండ్ మార్క్గా నిలిచిన గాంధీ భవన్కు ఆ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ తొలిసారి వచ్చారు. సోనియా గాంధీ కానీ ఆమె తనయుడు రాహుల్ గాంధీ కూడా ఇప్పటివరకు రానే

తెలంగాణ పర్యటనలో ఉన్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఈరోజు చంచల్ గూడ జైలుకు వెళ్లారు. ప్రస్తుతం చంచల్ గూడ జైల్లో ఉన్న ఎన్ఎస్ యూఐ నేతలను పరామర్శించారు. రాహుల్ గాంధీ ఉస్మానియా యూనివర్శిటీ

కేరళకు చెందిన ప్రఖ్యాత వస్త్ర పరిశ్రమ కిటెక్స్ ఇవ్వాళ వరంగల్ లోని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో ఒక భారీ వస్త్ర పరిశ్రమ స్థాపనకు తొలి అడుగు వేసింది. 1600 కోట్ల రూపాయల పెట్టుబడితో

తెలంగాణలోని టీఆర్ఎస్ సర్కారుపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపించారు. తెలంగాణలో అతి పెద్దదైన కాళేశ్వరం ప్రాజెక్టు సీఎం కేసీఆర్కు ఏటీఎంలా

ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలోని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) భారత దేశంపై తీవ్ర ఆరోపణలు చేసింది. కరోనా మరణాలపై భారత్ తప్పుడు లెక్కలు చెపుతుందని డబ్ల్యూహెచ్ఓ తీవ్ర విమర్శలు ఆరోపణలు చేస్తుంది. తమకు అందిన

?శ్రీ గురుభ్యోనమః?? వారం:శుక్రవారం, తేదీ : మే 6, 2022 శ్రీ శుభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం – వసంత ఋతువు వైశాఖ మాసం – శుక్ల పక్షం తిథి : పంచమి ఉ9.12

దేశ వ్యాప్తంగా భారీ పేలుళ్లకు కుట్ర పన్నిన ఉగ్రవాదుల కుట్రను ముందే పసిగట్టిన పోలీసులు వారి కుట్రలను భగ్నం చేసారు. ఈ మేరకు అన్ని రాష్ట్రాలను కేంద్రం అప్రమత్తం చేసింది. పంజాబ్లోని హరియాణా రాష్ట్రంలోని

తెలుగు చలన చిత్ర పరిశ్రమ అంచెలంచెలుగా అంతర్జాతీయ స్థాయిని అందుకుందని బాలీవుడ్ దర్శకులు-నటీమణులు తెలుగు ఇండస్ట్రీని కొనియాడారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమకు దాసరి ఒక ఇంటి పెద్ద లాగా ఎంతో కృషి చేశారని

ఎల్కతుర్తి మండల వ్యాప్తంగా అర్ధరాత్రి కురిసిన అకాల వర్షానికి వారి ధాన్యం తడిసి ముద్దయింది. ఏ షరతులు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కొనుగోలు చెయ్యాలని ఎల్కతుర్తి మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు

తెలంగాణ మాదిగ పరిరక్షణ సమితి రాష్ట్ర ముఖ్య కార్యకర్తల సమావేశం నిజామాబాద్ లో మంగళవారం జరిగింది. ఈ సందర్బంగా తెలంగాణ మాదిగ పరిరక్షణ సమితి (TMPS) లోకి పలువురు కార్యకర్తలు చేరారు. నిజామాబాద్ జిల్లా