
తెలంగాణ మాదిగ పరిరక్షణ సమితి లోకి భారీ చేరికలు…
తెలంగాణ మాదిగ పరిరక్షణ సమితి రాష్ట్ర ముఖ్య కార్యకర్తల సమావేశం నిజామాబాద్ లో మంగళవారం జరిగింది. ఈ సందర్బంగా తెలంగాణ మాదిగ పరిరక్షణ సమితి (TMPS) లోకి పలువురు కార్యకర్తలు చేరారు. నిజామాబాద్ జిల్లా
తెలంగాణ మాదిగ పరిరక్షణ సమితి రాష్ట్ర ముఖ్య కార్యకర్తల సమావేశం నిజామాబాద్ లో మంగళవారం జరిగింది. ఈ సందర్బంగా తెలంగాణ మాదిగ పరిరక్షణ సమితి (TMPS) లోకి పలువురు కార్యకర్తలు చేరారు. నిజామాబాద్ జిల్లా
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ముస్లిం సోదరులతో కలిసి ఆమె ఈద్ ప్రార్థనల్లో పాల్గొన్నారు. కోల్ కతాలోని రైన్ డ్రెంచ్డ్ రెడ్ రోడ్
ఏఐసిసి నేత రాహుల్ గాంధీ ఈ నెల 07 న చంచల్ గూడ జైలుకు వెళ్లనున్నారు. జైలు లో ఉన్న తమ పార్టీ నేతలను పరామర్శిస్తారని టీపీపీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్
దాసరి నారాయణరావు 75 వ జయంతిని పురస్కరించుకొని ప్రతిభ కలిగిన దర్శకులను సత్కరించనున్నారు. భారతదేశం లోని వివిధ ప్రాంతీయ మరియు హిందీ భాషలలో గుర్తింపు పొందిన 16 మంది చిత్ర దర్శకులను సత్కరించనున్నట్లు దాసరి
తెలంగాణను 7,200 మంది దొంగలు పట్టి పీడిస్తున్నారని చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న అన్నారు. రాష్ట్ర సంపదను 7,200 మంది కొల్లగొడుతున్నారని, ఆ వెలమ దొరల భరతం పడతానని సంచలన వ్యాఖ్యలు చేశారు.
పిల్లల ఆన్ లైన్ పాఠాల కోసం, వీడియోలను చూడ్డానికి ఈ రియల్ మీ ప్యాడ్ మినీని అందుబాటులోకి తీసుకువచ్చింది. దానికి సంబందించిన అమ్మకాలను సోమవారం నుంచే ప్రారంభించింది. ఫ్లిప్ కార్ట్, రియల్ మీ ఆన్
వరంగల్ లో జరిగే రైతు సంఘర్షణ సభ లో పాల్గొనేందుకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వస్తున్న విషయం తెలిసిందే. అలాగే ఈ నెల 7న హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులతో ముఖాముఖి
ఓం శ్రీ గురుభ్యోనమః?? సోమవారం, మే 2, 2022 ?శ్రీశుభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం – వసంత ఋతువు వైశాఖ మాసం – శుక్ల పక్షం తిథి:విదియ తె3.27 వరకు వారం:సోమవారం నక్షత్రం:కృత్తిక రా11.09
నేటి నుండి – వైశాఖ మాసారంభం అవుతుంది. అయితే, ఈ మాసానికి ఉన్న విశిష్టత గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వైశాఖ మాసానికి మరో పేరు మాధవ మాసం. మాసాలన్నింట్లో వైశాఖమాసం ఉత్తమమైనది. విశేషదానాలకి ఎంతో
యాదాద్రి టెంపుల్ పున : ప్రారంభం అయ్యింది. అయితే మీరు దైవదర్శనం కోసం యాదాద్రికి వెళుతున్నారా…? అయితే ఇది ఒకసారి తప్పకుండ చదవండి. లేదంటే మీరు నిజంగానే నిలువుదోపిడికి గురవడం మాత్రం ఖాయం. ఆలయ
ఆర్మీ చీఫ్ గా (చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాప్) లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ పాండే ఈరోజు పదవీ బాధ్యతలు చేపట్టారు. జనరల్ ఎంఎం నరవణే ఆయనకు బాధ్యతలు అప్పగించారు. ఇప్పటివరకు పదవిలో కొనసాగిన ఎంఎం
ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్ లో భారీ పేలుడు సంభవించింది. ఖలీఫా సాహిబ్ మసీదులో జరిగిన ఈ ఘటనలో 66 మంది మృతి చెందగా, 78 మంది తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు.