
భారీ లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు
అంతర్జాతీయంగా నెలకొన్న సానుకూలతల నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ లాభాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 787 పాయింట్లు లాభపడి 60,747కు చేరుకుంది. నిఫ్టీ 225 పాయింట్లు కోల్పోయి

అంతర్జాతీయంగా నెలకొన్న సానుకూలతల నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ లాభాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 787 పాయింట్లు లాభపడి 60,747కు చేరుకుంది. నిఫ్టీ 225 పాయింట్లు కోల్పోయి

యూపీ మాజీ సీఎం, ఎస్పీ మాజీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు ఉత్తరప్రదేశ్ వెళ్లిన తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అక్కడి నుండి నేరుగా ఢిల్లీకి వెళ్లారు. అక్కడే అయన రెండు

బతుకమ్మ పండుగను రాష్ట్ర పండుగగా గుర్తించిన సీఎం కేసీఆర్ తెలంగాణ ఆడపడుచులకు పెద్దపీట వేస్తున్నారని, అలాగే రాష్ట్రానికే పెద్దన్న పాత్ర పోషిస్తూ.. అందరిని ఆడుకుంటున్నారని ఈ పీ సీ ఎస్ వైస్ చైర్మన్ సోల్తి

ఆనంద్, మురళీ కృష్ణంరాజు, శృతిశెట్టి, మెహబూబ్ షేక్ (ఎమ్.ఎస్), రాకేష్ మాస్టర్ ముఖ్య తారాగణంగా పృథ్వి పేరిచర్ల దర్శకత్వంలో “వేలర్ ఎంటర్టైన్మెంట్ స్టూడియోస్”పై నాగిరెడ్డి గుంటక – మురళీ కృష్ణంరాజు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం

తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో మరో 13 కొత్త మండలాలకు నోటిఫికేషన్ జారీచేసింది. తాజాగా రాష్ట్రంలో మరో 13 రెవెన్యూ మండలాలను ఏర్పాటు చేస్తూ సోమవారం కీలక నిర్ణయం తీసుకుంది.

జమ్మూలో గులాం నబీ ఆజాద్ రాజకీయ పార్టీని ప్రారంభించారు, కాంగ్రెస్తో తెగదెంపులు చేసుకున్న తర్వాత పలువురు నేతలు, పార్టీలతో సంప్రదింపులు జరిపిన మీదట నెలరోజుల తర్వాత ఆజాద్ కొత్త పార్టీతో ప్రజల ముందుకొచ్చారు. ఈరోజు

దసరా సెలవుల నేపథ్యంలో ప్రయాణికులతో రైల్వే స్టేషన్ లు అన్ని రద్దీగా ఉంటాయి. ఈనేపథ్యంలో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే శాఖ కొన్ని ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రత్యేక రైళ్ల

హైదరాబాద్ లో ఈరోజు సాయంత్రం భారీ వర్షం కురిసింది. కేవలం గంట వ్యవధిలో 10 సెం.మీ. వర్షం కురవడంతో రోడ్లపై వరద నీరు భారీగా నిలిచిపోయింది. దీంతో వాహనదారులు, ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్లే

మనసున్న ప్రతి ఒక్కరూ మెచ్చే మంచి చిత్రం మాతృదేవోభవ (ఓ అమ్మ కథ) – డెబ్యూ డైరెక్టర్ కె.హరనాథ్ రెడ్డి సభ్య సమాజం సిగ్గుతో తలవంచుకునేలా ప్రస్తుతం కొన్ని కుటుంబాల్లో జరుగుతున్న అవమానవీయ సంఘటనలను

ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ లో భాగంగా టాస్ ఓడి బ్యాటింగ్ కి దిగిన టీమిండియాకు అశినంత శుభారంభం దక్కలేదు. ఫలితంగా తొలి మ్యాచ్ లో ఓటమిపాలైంది. తొలి ఐదు ఓవర్ల లోపే రోహిత్ శర్మ

🍁🔹️🙏 ఓం నమో వేంకటేశాయ 🙏🔸️🍁 23 సెప్టెంబర్ 2022, శుక్రవారం ✍ దృగ్గణిత పంచాంగం ✍ సూర్యోదయాస్తమయం : ఉ 05.56 / సా 06.03 సూర్య రాశి : కన్య |

☘️🙏🕉️శ్రీ గురుభ్యోనమః🙏☘️ ❗❗ మేషం 23-09-2022 కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. చేపట్టిన పనుల్లో అవాంతరాలు కలుగుతాయి. రాబడికి మించిన ఖర్చులు పెరుగుతాయి. బంధువులు ఒక ముఖ్యమైన వ్యవహారంలో మీ మాటతో విబేదిస్తారు. వృత్తి,