
తెలంగాణలోని నిరుద్యోగులకు నూతన సంవత్సరంలో శుభవార్త…
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్ పీఎస్ సీ) నూతన సంవత్సరం ముగింట నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. ఇటీవల పలు ఉద్యోగ నియామకాల ప్రకటనలు విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్ పీఎస్ సీ) నూతన సంవత్సరం ముగింట నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. ఇటీవల పలు ఉద్యోగ నియామకాల ప్రకటనలు విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి చెంది, స్థానిక నటీనటులు,సాంకేతిక నిపుణులు అందరికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న సంక్షేమ పథకాలు అందించాలనే సంకల్పంతో “ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ F-228” ఏర్పాటు
➖ ఇంటికి ఆభరణం ఇల్లాలు !! (నేడు ప్రపంచ వివాహ దినోత్సవం)👩❤️👨 * భరించేది భార్య, * బ్రతుకు నిచ్చేది భార్య, * చెలిమి నిచ్చేది భార్య * చేరదీసేది భార్య * ఆకాశాన
ఒక్కసారి వాడి పడేసే (సింగిల్ యూజ్) ప్లాస్టిక్ నిషేధంపై ఏపీ ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. ఈ తరహా ప్లాస్టిక్ వినియోగంపై భారీ ఎత్తున జరిమానాలు విధించే దిశగా ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
గుజరాత్ తొలి దశ పోలింగ్ ప్రశాంతంగా ముగిసాయి. ఈవీఎంల మొరాయింపు, చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా సాగిందని ఈసీ వర్గాలు వెల్లడించాయి. మొదటి దశ పోలింగ్ లో 65 శాతం పోలింగ్ నమోదైందని
‘లిక్కర్ స్కాం’ బట్ట బయలయింది. రిమాండ్ రిపోర్టులో కల్వకుంట్ల కవిత పేరు బయటకు వచ్చింది. ఈ మధ్య కాలంలో కల్వకుంట్ల కుటుంబం ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య ఇదే ! ప్రస్తుతం ఆ కుటుంబం
–పేదలందరికీ ఇల్లు,ఇళ్ల స్థలాలు ఇవ్వాలి..! — వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బి ప్రసాద్ వ్యవసాయ కార్మిక సంఘం కరీంనగర్ జిల్లా 10వ మహాసభలు ఈరోజు స్థానిక కోతి రాంపూర్ లోని ముకుందలాల్
☘️🙏🕉️శ్రీ గురుభ్యోనమః🙏☘️ ❗(01-12-2022) రాశి ఫలితాలు❗ మేషం 01-12-2022 సమాజంలో ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. కుటుంబ విషయాలలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. ధన వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. వ్యాపారాలు విశేషంగా రాణిస్తాయి.
🙏 ఓం నమో వేంకటేశాయ 🙏 తేదీ : 01 డిసెంబర్ 2022 ✍ దృగ్గణిత పంచాంగం 👈 సూర్యోదయాస్తమయం : ఉ 06.20 / సా 05.33 సూర్య రాశి : వృశ్చికం
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేరు మరోసారి వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో నిందితుడు అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో కవిత పేరును ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ )
రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు వెంటనే పరిష్కరించాలని, ధరణి పోర్టల్ రద్దు చేయాలంటూ.. కాంగ్రెస్ శ్రేణులు భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. టిపిసిసి పిలుపుమేరకు వేములవాడ నియోజకవర్గ ఇంచార్జ్ ఆది శ్రీనివాస్ ఆధ్వర్యంలో
రాజపేట మండల పరిధిలోని పాముకుంట గ్రామంలోని మధిర కషాయిగుడెం నుండి సుమారు 100 మంది బుధవారం రోజున కాంగ్రె స్ పార్టీలో చేరడం జరిగింది. టి పి సి సి సభ్యులు ఆలేరు నియోజకవర్గ