
అమలులో ఉన్న చట్టాల్లో నిరుపయోగంగా ఉన్న చట్టం ఇదే…!
దేశంలో అమలులో ఉన్న చట్టాల్లో నిరుపయోగంగా ఉన్న చట్టం ఏదైనా ఉందంటే..? అది ఫిరాయింపుల చట్టం. అని చెప్పకనే చెప్పవచ్చు. నాయకులను చట్టసభకు పంపిన తరువాత వారు పార్టీ మారితే.. ప్రజలకు ప్రశ్నించే హక్కు
దేశంలో అమలులో ఉన్న చట్టాల్లో నిరుపయోగంగా ఉన్న చట్టం ఏదైనా ఉందంటే..? అది ఫిరాయింపుల చట్టం. అని చెప్పకనే చెప్పవచ్చు. నాయకులను చట్టసభకు పంపిన తరువాత వారు పార్టీ మారితే.. ప్రజలకు ప్రశ్నించే హక్కు
శంషాబాద్ మండలం, ముచ్చింతల్ గ్రామం లోని 77 సర్వేనెంబర్ లో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని అంబేద్కర్ ప్రజా సంఘం రాష్ట్ర అధ్యక్షులు కట్టెల మల్లేశం డిమాండ్ చేశారు. గురువారం ముచ్చింతల్ గ్రామంలో ఆ
🙏 ఓం నమో వేంకటేశాయ 🙏 =V 23 ఫిబ్రవరి 2023 ✍ దృగ్గణిత పంచాంగం 👈 🌞సూర్యోదయాస్తమయాలు : ఉ 06.29 / సా 06.13⭐️ సూర్యరాశి : కుంభం | చంద్రరాశి
టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర వివరాలు: ఇప్పటి వరకు నడిచిన దూరం 329.1 కి.మీ. యువగళం పాదయాత్ర 25వ రోజు షెడ్యూల్(23-2-2023) శ్రీకాళహస్తి నియోజకవర్గం… *ఉదయం* 8.00 – జీలపాలెం (రేణిగుంట
యూత్ కాంగ్రెస్ నాయకుడు తోట పవన్ పై కక్షపూరితంగా దాడి జరిగిందని, దీనిని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నామని ఆపార్టీ నాయకులు అన్నారు. బుధవారం కాజిపేట లో ని మీడియా పాయింట్ వద్ద ఏర్పాటు
ఓం నమో వేంకటేశాయ 🙏 =V 22 ఫిబ్రవరి 2023 ✍ దృగ్గణిత పంచాంగం 👈 🌞సూర్యోదయాస్తమయాలు : ఉ 06.30 / సా 06.12⭐️ సూర్యరాశి : కుంభం | చంద్రరాశి :
వరంగల్ తూర్పు నియోజకవర్గం లో కాంగ్రెస్ జెండా రెపరెపలాడాలని తెలంగాణ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి అన్నారు. వరంగల్ నగరంలోని తూర్పు నియోజకవర్గం వరంగల్ హెడ్ పోస్ట్ ఆఫీస్ వద్ద
తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆర్జిత సేవా టికెట్లను రేపు విడుదల చేయనున్నారు. టీటీడీ ఆర్జిత సేవల్లో ఊంజల్ సేవ, కల్యాణోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం ఉన్నాయి. మార్చి,
హైదరాబాద్ లోని అంబర్ పేటలో విషాద ఘటన చోటుచేసుకుంది. వీధి కుక్కల దాడిలో అభంశుభం తెలియని నాలుగేళ్ల చిన్నారి బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. బాలుడిపై వీధి కుక్కల దాడికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో
ప్రముఖ గాయని మంగ్లీ శ్రీకాళహస్తి ఆలయంలో ఓ పాటను చిత్రీకరించడం తీవ్ర విమర్శలకు దారితీసింది. మంగ్లీ ప్రతి ఏటా శివరాత్రి సందర్భంగా ఓ ప్రైవేట్ సాంగ్ ను రికార్డు చేసి విడుదల చేస్తుంటారు. ఈ
తిరుమలలో రథసప్తమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెల్లవారుజామున 5.30 గంటల నుంచి 8 గంటల వరకు స్వామివారు సూర్యప్రభ వాహనంపై ఊరేగారు. 9 గంటల నుంచి 10 గంటల వరకు చిన్న శేష వాహనం,
బెంగళూరు తరలివెళ్లిన నందమూరి కుటుంబ సభ్యులు, టీడీపీ నేతలు… లోకేశ్ పాదయాత్రలో తారకరత్నకు గుండెపోటు.. కుప్పం ఆసుపత్రి నుంచి అర్ధరాత్రి బెంగళూరు తరలింపు… నారాయణ హృదయాలయ ఆసుపత్రికి చేరుకున్న తండ్రి మోహనకృష్ణ… కాసేపట్లో బెంగళూరుకు