
నేటి పంచాంగం
= 🙏 ఓం నమో వేంకటేశాయ 🙏 =V 01 మార్చి 2023 ✍ దృగ్గణిత పంచాంగం 👈 🌞సూర్యోదయాస్తమయాలు : ఉ 06.26 / సా 06.14⭐️ సూర్యరాశి : కుంభం |

= 🙏 ఓం నమో వేంకటేశాయ 🙏 =V 01 మార్చి 2023 ✍ దృగ్గణిత పంచాంగం 👈 🌞సూర్యోదయాస్తమయాలు : ఉ 06.26 / సా 06.14⭐️ సూర్యరాశి : కుంభం |

“తెలుగు యువత” మల్కాజ్గిరి పార్లమెంట్ అధ్యక్షులు సాయి నాగార్జున గారి ఆధ్వర్యంలో ఉప్పల్ నియోజకవర్గం, ECIL X Roads లో “కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఇటీవలే వరంగల్ లోని మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ కారణంగా

హైదరాబాద్ పెద్ద అంబర్ పేట్ లో గత ఆదివారం వీధికుక్కలు దాడిలో నాలుగేళ్ల బాలుడు చనిపోయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆ బాలుడి కుటుంబానికి GHMC.. రూ.10 లక్షల ఆర్ధిక సాయాన్ని ప్రకటించింది.

☘️🙏🕉️శ్రీ గురుభ్యోనమః🙏☘️ 🔹 ముక్తినూతలపాటి వాసు 🔹 మేషం ఉద్యోగమున అధికారులతో జాగ్రత్త అవసరం. దూర ప్రయాణాలు వాయిదా పడుతాయి. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. సోదరులతో స్థిరస్తి వివాదాలు

🙏 ఓం నమో వేంకటేశాయ 🙏 =V 28 ఫిబ్రవరి 2023 ✍ దృగ్గణిత పంచాంగం 👈 🌞సూర్యోదయాస్తమయాలు : ఉ 06.26 / సా 06.14⭐️ సూర్యరాశి : కుంభం | చంద్రరాశి

ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్సీ ఎన్నికలు మార్చి 13 న జరగనున్న సంగతి తెలిసిందే. నామినేషన్ల ప్రక్రియ ఇటీవల ప్రారంభం అయింది. ఇందుకు సంబందించి వైస్సార్సీపీ నుంచి ఐదు నామినేషన్లు దాఖలు అయినాయి. కాగా, నామినేషన్ల

మరోసారి బైరి నరేష్ ఫై అయ్యప్ప భక్తులు దాడి చేసారు. అది కూడా పోలీసుల ఉండగానే..పోలీస్ వాహనంలో ఉన్న నరేష్ ఫై దాడి చేసారు. నరేష్ కొద్దీ రోజుల క్రితం అయ్యాప్పస్వామి ఫై అనుచిత

మార్కెట్ లో ఈరోజు బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి. హైదరాబాద్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,180గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ. 51,500

వరంగల్ కాకతీయ వైద్య కళాశాలలో ర్యాగింగ్కు బలై ప్రాణాలు కోల్పోయిన విద్యార్థిని కుటుంబానికి ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం తెలిపారు. అలాగే, బాధిత కుటుంబానికి రూ. 10 లక్షల పరిహారం ప్రకటించారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్

🙏 ఓం నమో వేంకటేశాయ 🙏 =V 24 ఫిబ్రవరి 2023 ✍ దృగ్గణిత పంచాంగం 👈 🌞సూర్యోదయాస్తమయాలు : ఉ 06.29 / సా 06.13⭐️ సూర్యరాశి : కుంభం | చంద్రరాశి

కేప్ టౌన్ లో జరుగుతున్న మహిళల టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్లో టీమిండియా ముందు భారీ లక్ష్యం నిలిచింది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు

దేశంలో అమలులో ఉన్న చట్టాల్లో నిరుపయోగంగా ఉన్న చట్టం ఏదైనా ఉందంటే..? అది ఫిరాయింపుల చట్టం. అని చెప్పకనే చెప్పవచ్చు. నాయకులను చట్టసభకు పంపిన తరువాత వారు పార్టీ మారితే.. ప్రజలకు ప్రశ్నించే హక్కు