Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

తెదేపా విజయమే లక్ష్యంగా పని చేయాలి : ఎమ్మెల్యే ఏలూరి

◆ఐక్యమత్యంగా పని చేయాలి. ◆యువతే తెలుగుదేశం ఆయుధం. ◆ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసించాలి. ◆మహానాడును విజయవంతం చేయాలి. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని తెలుగుదేశం

*చరిత్రలో ఈరోజు మే 15న*

* సంఘటనలు * *1918:* యునైటెడ్ స్టేట్స్‌లో మొదటి సాధారణ ఎయిర్‌మెయిల్ మార్గం న్యూయార్క్ నగరం మరియు వాషింగ్టన్, DC మధ్య ప్రారంభించబడింది. *1928:* వాల్ట్ డిస్నీ యొక్క మిక్కీ మౌస్ ప్లేన్ క్రేజీ

సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ లపై కేంద్ర హోం మంత్రికి ఫిర్యాదు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన తనయుడు, మంత్రి కేటీఆర్ లపై కేంద్రానికి ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఫిర్యాదు చేశారు. గురువారం రాత్రి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో అయన

టుడే న్యూస్ అప్డేట్స్ ఏపీటీఎస్ బ్రేకింగ్ న్యూస్

ఆంధ్ర ప్రదేశ్ లో వివిధ అభివృద్ధి పథకాలకు ఏపీ కేబినెట్‌ ఆమోదముద్ర వేసింది. ఆ వివరాలు మీకోసం… ► వ్యవసాయ మార్కెట్‌ కమిటీలు, రైతు బజార్లు, ప్రైమరీ ప్రాసెసింగ్‌ సదుపాయాలు, ఫాంగేట్‌ మౌలిక సదుపాయాలు,

కొత్త కుర్రాడు “జయంత్” హీరోగా “నెల్సన్”

జయంత్ ఇన్ అండ్ యాజ్ జె.కె.మూవీస్ ప్రొడక్షన్ నంబర్-1 “నెల్సన్” మొదలయ్యెన్!! యువ ప్రతిభాశాలి సాయి సునీల్ నిమ్మల దర్శకత్వంలో… కత్తిలాంటి కొత్త కుర్రాడు “జయంత్”ను హీరోగా పరిచయం చేస్తూ జె.కె.మూవీస్ పతాకంపై ప్రొడక్షన్

నేటి పంచాంగం

?శ్రీ గురుభ్యోనమః?? వారం:శుక్రవారం, తేదీ : మే 13, 2022 శ్రీ శుభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం – వసంత ఋతువు వైశాఖ మాసం – శుక్ల పక్షం తిథి:ద్వాదశి మ2.32 వరకు తదుపరి

వ‌రంగ‌ల్ రిం గు రోడ్డు పేరిట మ‌రో లూటీ..!

వ‌రంగ‌ల్ రింగు రోడ్డు (డ‌బ్ల్యూఆర్ఆర్) పేరిట అయ్యా కొడుకు లు మ‌రో లూటీకి తెర తీశారని టీపీసీసీ చీఫ్ రేవంత్  రెడ్డి ఆరోపించారు. వ‌రంగ‌ల్ రింగు రోడ్డు పేరిట వ‌రంగ‌ల్ ప‌రిధిలోని సారవంత‌మైన భూములను

సముద్ర తీరానికి కొట్టుకువచ్చిన బంగారు రధం..!

సంతబొమ్మాళి సున్నాపల్లి రేవుకు చేరిన ఇతర దేశానికి చెందిన బంగారు వర్ణం కలిగిన రధం సముద్రం ఒడ్డుకు కొట్టుకువచ్చింది. అసాని తుపాన్ ప్రభావంతో ఆ రథం మన సముద్ర తీరానికి కొట్టుకువచ్చింది. దానిని చూసేందుకు అక్కడి

ఆ రుణం తీర్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది : సోనియా గాంధీ

కాంగ్రెస్ పార్టీ ప్ర‌తి నాయకుడికి ఎంతో కొంత మేలు చేసింద‌ని,ఇప్పుడు పార్టీకి ఆ రుణం తీర్చుకోవాల్సిన స‌మ‌యం ఆస‌న్న‌మైందని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ అన్నారు. ఈ నెల 13 నుంచి ఉద‌య్‌పూర్

ఒక్కసారిగా చల్లబడిన వాతావరణం.. తెలంగాణాలో భారీ వర్ష సూచన..!

తెలంగాణలో నిన్నటి వరకు అధిక ఉష్ణోగ్రతలు నమోదైన వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలంగాణలోని 8 జిల్లాల్లో నేడు భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణశాఖ తెలిపింది. ఈ

తెలంగాణలో పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ షెడ్యూల్డ్ విడుదల..!

తెలంగాణలో పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ – ‘‘POLYCET-2022’’ కు సంబంధించిన నోటిఫికేషన్ ను అధికారులు తాజాగా విడుదల చేశారు. ఈ ఏడాది టెన్త్ చదువుతున్న విద్యార్థులు వచ్చే విద్యాసంవత్సరంలో డిప్లొమా కోర్సుల్లో చేరేందుకు ఈ

RSS
Follow by Email
Latest news