Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

పొంగులేటి, జూపల్లి లపై సస్పెన్షన్ వేటు

బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావులను ఆ పార్టీ హైకమాండ్ సస్పెండ్ చేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన కారణంగా సస్పెండ్ చేస్తున్నట్టు తెలిపింది. నిన్న

విద్యార్థుల జీవితాలతో… కేసీఆర్ నీచ రాజకీయాలు చేస్తున్నారు : ఈటల

పదో తరగతి హిందీ పేపర్ లీకేజి వ్యవహారంలో బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పై పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈటల ఈ రోజు పోలీసు విచారణకు హాజరయ్యారు.

నల్ల ధనాన్నిపేద ప్రజల ఖాతాలో ఎందుకు జమ చేయలేదు : గిరీష్ చోదాంకర్

> టి.ఆర్.ఎస్. పార్టీ అధికారంలోకీ వచ్చాక కాంగ్రెస్ పార్టీ ప్రవేశ పెట్టిన పథకాలు నిర్వీర్యం చేసింది, > మోడీ ప్రభుత్వం దేశ ప్రజలకు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్క హామీ అమలు కాలేదు.. >

దేవుళ్లను కూడా మోసం చేసిన ఘనత సిఎం కెసిఆర్‌ దే : రేవంత్ రెడ్డి

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సిఎం కెసిఆర్‌ పై మరోసారి ఫైర్ అయ్యారు. సోమవారం చొప్పదండిలో పాదయాత్రను ప్రారంభించిన రేవంత్ రెడ్డి.. కొండగట్టు అంజన్న స్వామిని దర్శించుకున్నారు. తర్వాత మీడియాతో మాట్లాడారు. కల్వకుంట్ల ఫ్యామిలీ

ధనిక రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చారు పొంగులేటి

దేశంలోనే అత్యంత ధనిక రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణను సీఎం కేసీఆర్ అప్పుల రాష్ట్రంగా మార్చారని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు. ప్రజలను హిప్నటిజం చేయడంలో అయన దిట్టా అని అన్నారు. ఆదివారం

కేసీఆర్ కి అస్వస్థత..?

యూపీ మాజీ సీఎం, ఎస్పీ మాజీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు ఉత్తరప్రదేశ్ వెళ్లిన తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు అక్కడి నుండి నేరుగా ఢిల్లీకి వెళ్లారు. అక్కడే అయన రెండు

జాతీయ పార్టీకి కేసీఆర్ పరిశీలిస్తున్న పేర్లు ఇవే..!

ఉద్యమ నేతగా, తెలంగాణ రాష్ట్రం సాధించిన వ్యక్తిగా, ముఖ్యమంత్రి కేసీఆర్ కు తెలంగాణ రాష్ట్ర ప్రజల్లో ఎంతో ఆదరణ ఉంది. కేంద్రంలోని బీజేపీ వ్యవహారశైలి, పాలనపై గత కొంతకాలంగా ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.

కూట్లో రాయి తీయలేనివాడు ఏట్లో రాయి తీస్తానన్నట్టుగా ఉంది : ఈటల

జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలనుకుంటున్న సీఎం కేసీఆర్ పై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మరోసారి విమర్శలు గుప్పించారు. కేసీఆర్ వ్యవహారశైలి చూస్తుంటే… కూట్లో రాయి తీయలేనివాడు ఏట్లో రాయి తీస్తానన్నట్టుగా ఉందని ఎద్దేవా చేశారు.

మునుగోడు లో ఈనెల 19న టీఆర్ఎస్ బహిరంగ సభ..?

కోమటిరెడ్డి రాజగోపాల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం తో మునుగోడులో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇస్తానని ఎలాగైనా  చేజిక్కించుకోవాలని అధికార ప్రతిపక్ష పార్టీలు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు. అందులో భాగంగా  ఈనెల 21న మునుగోడులో

వర్తమాన వారధి… వచ్చే కాలపు “సారథి”

ప్రజాజీవన శక్తిసామర్థ్యుడి మైండ్ లో రిజిస్టర్ కావాలని, ఆయన చల్లని చూపు ప్రసరించాలని మామూలుగానే 365 రోజులూ రకరకాల ప్రయత్నాలు, ప్రయోగాలు చేస్తుంటారు. ఇక పుట్టినరోజు సందర్భంలోనైతే ఆ ఉబలాటాలు కుండపోత వర్షాలు, కాళేశ్వర

దేశంలో కులాలు, మతాల మధ్య చిచ్చు పెడుతున్నారు : కేటీఆర్

ఖమ్మం నగరంలోని ల‌కారం చెరువుపై రూ. 11.75 కోట్లతో నిర్మించిన కేబుల్ వంతెన‌, మ్యూజిక‌ల్ ఫౌంటైన్, ఎల్ఈడీ లైటింగ్‌, ర‌ఘునాథపాలెంలో రూ. 2 కోట్ల‌తో నిర్మించిన ప్ర‌కృతి వ‌నాన్ని మంత్రి శ్రీ పువ్వాడ అజ‌య్‌

సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ లపై కేంద్ర హోం మంత్రికి ఫిర్యాదు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన తనయుడు, మంత్రి కేటీఆర్ లపై కేంద్రానికి ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఫిర్యాదు చేశారు. గురువారం రాత్రి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో అయన

RSS
Follow by Email
Latest news