
త్వరలో వైసీపీ తీర్థం పుచ్చుకోనున్న ఉండవల్లి
ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల వైసీపీ పార్టీ ఓటమి తర్వాత ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ కొత్త వ్యూహాలతో ముందుకు సాగుతున్నారు. గతంలో వైఎస్ రాజశేఖర్
ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల వైసీపీ పార్టీ ఓటమి తర్వాత ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ కొత్త వ్యూహాలతో ముందుకు సాగుతున్నారు. గతంలో వైఎస్ రాజశేఖర్
హైదరాబాదులో అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేస్తూ ‘హైడ్రా’ కదం తొక్కుతున్న సంగతి తెలిసిందే. దీనిపై సినీ నటుడు, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు స్పందించారు. “తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
టీటీడీ ఈఓ ధర్మారెడ్డి ఏ అర్హత లేకున్నా ఐఏఎస్ అధికారి అని చెప్పుకుని, గత 5 ఏళ్లుగా జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో తిరుమలలో తిష్ట వేశారని జనసేన పార్టీ నాయకులు ఆరోపించారు. తిరుమలలో అన్ని
ఏపీలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యే ల జాబితాను రాష్ట్ర గవర్నర్ కు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా అందజేశారు. గురువారం రాజ్ భవన్లో రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ను
ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువు తీరనుంది. ఈ నెల 12న ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మంత్రివర్గం పై కసరత్తు చేస్తున్నారు. పవన్ కల్యాణ్, లోకేష్ కేబినెట్ లో ఉంటారనే ప్రచారం ఉన్నా..వ్యూహం
ఏపీలో ప్రధాన పత్రిపక్షంగా జనసేన అసెంబ్లీలోకి అడుగుపెట్టబోతుందని పిఠాపురం ఎమ్మెల్యే, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. బుధవారం తాడేపల్లి జనసేన ప్రధాన కార్యాలయంలో ఆపార్టీ ఎమ్మెల్యేలతో ఆయన సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా
ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార వైఎస్ఆర్ సీపీ ని తిరస్కరించారు ప్రజలు. ఈ ఎన్నికల ఫలితాల్లో ఆ పార్టీ ఊహించని రీతిలో ఓటమి పాలయింది. అధికారం నుండి కనీసం ప్రతిపక్ష హోదా
ఆంధ్రప్రదేశ్ లో జరిగిన 2024 అసెంబ్లీ ఎన్నికల్లో అధికార వైఎస్ఆర్ సీపీ ని తిరస్కరించారు ప్రజలు. ఈ ఎన్నికల ఫలితాల్లో ఆ పార్టీ ఊహించని రీతిలో ఓటమి పాలయింది. అధికారం నుండి కనీసం ప్రతిపక్ష
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్ సీపీ ఘోర పరాజయం పాలైంది. ఈ క్రమంలో ఏపీ సిఎం పదవికి జగన్ రాజీనామా చేశారు. జగన్ తన రాజీనామా లేఖను ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ కు
సాయంత్రం 5 గంటలకు ముగియనున్న ప్రచారం హైదరాబాద్ లో రోడ్ షోలు నిర్వహించనున్న రాహుల్ వరంగల్, గజ్వేల్ లో పర్యటించనున్న కేసీఆర్. నేటితో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగియనుంది. సాయంత్రం 5
నేడు అనంతపురం జిల్లాలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటించనున్నారు. అనంతపురం నుండి కౌలు రైతుల భరోసాయాత్ర చేస్తారు. జిల్లాలోని కొత్తచెరువు నుంచి రైతుల భరోసాయాత్రను పవన్ ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా ఆత్మహత్య చేసుకున్న