Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

గోటితో ఒలిచిన కోటి తలంబ్రాలను భద్రాద్రి రామయ్యకు సమర్పించిన భక్తులు

భద్రాద్రి రామయ్యకు గోటితో ఒలిచిన కోటి తలంబ్రాలను కోరుకొండకు చెందిన భక్త బృందం సమర్పించారు. తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ భక్త బృందం అప్పారావు ఆధ్వర్యంలో శిరసుపై గోటి తలంబ్రాలు ధరించి రామాలయంకు చేరుకుని

స్వామివారి మెట్టు మార్గం రీ-ఓపెన్..!

తిరుమ‌ల శ్రీవారి భ‌క్తుల‌కు తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం (టీటీడీ) శుభ‌వార్త చెప్పింది. న‌డ‌క‌దారిన వెళ్లి భ‌క్తులు శ్రీవారిని ద‌ర్శించుకోవ‌చ్చ‌ని తెలిపింది. నేడు (శుక్ర‌వారం) ఈ మార్గాన్ని తిరిగి తెరిచిన‌ట్లు టీటీడీ వెల్ల‌డించింది. అయితే,   భారీ

అమర్‌నాథ్‌ యాత్రకి వెళ్లిన 35 మంది తెలుగు వారు గల్లంతు..!

అమర్‌నాథ్‌ యాత్రకు వెళ్లి వరదల్లో గల్లంతైన ఆంధ్రప్రదేశ్ కు చెందిన 35 మందిని సహాయక బృందాలు కాపాడాయి. నెల్లూరు జిల్లా నుంచి మొత్తం 82 మంది అమర్‌నాథ్ యాత్రకు వెళ్లారని ఆ జిల్లా కలెక్టర్‌

అలిపిరి వద్ద నానా ఇబ్బందులు పడుతున్న భక్తులు

తిరుమలలో నేటి నుండి ప్లాస్టిక్ నిషేధం విధించడంతో…తిరుమలకు వచ్చే ప్రతి వాహనాన్ని చెక్ చేస్తుండటంతో అలిపిరి సప్తగిరి చెక్ పాయింట్ దగ్గర గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. దింతో భక్తులు నానా

RSS
Follow by Email
Latest news