
ఈ నెల 26న కోటి మొక్కలు నాటాలి : సీఎస్ శాంతకుమారి
స్వాతంత్య్ర వజ్రోత్సవాల ముగింపు ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 26న కోటి మొక్కలు నాటనున్నట్లు తెలంగాణ చీఫ్ సెక్రటరీ శాంతికుమారి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాలు, మున్సిపాల్టీల్లో నిర్వహించే ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, స్వచ్చంద