టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఇప్పటికే ఎంతో మంది సెలబ్రిటీలు పెళ్లిళ్లు చేసుకొని కొత్త జీవితంలోకి అడుగు పెట్టారు.. విజయ్ దేవరకొండ, రష్మికతో పాటు అల్లు శిరీష్ వివాహం చేసుకున్నారు .ఇక త్వరలోనే బెల్లంకొండ శ్రీనివాస్
“హాలోవీన్ వేడుకల్లో అపశ్రుతి..సెలబ్రెటీ కోసం ఎగబడ్డ జనం.. తొక్కిసలాటలో 149 మంది మృతి చెందారు. దక్షిణ కొరియా రాజధాని సియోల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ వేడుకకు లక్షకు పైగా జనం హాజరైనారు.