Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

సెలబ్రెటీ కోసం ఎగబడ్డ జనం..తొక్కిసలాటలో 149 మంది మృతి

హాలోవీన్ వేడుకల్లో అపశ్రుతి..సెలబ్రెటీ కోసం ఎగబడ్డ జనం.. తొక్కిసలాటలో 149 మంది మృతి చెందారు. దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ వేడుకకు లక్షకు పైగా జనం హాజరైనారు. ఇరుకైన వీధిగుండా వెళ్తుండగా తొక్కిసలాటలో 149 మంది మృతి చెందగా, 150 మందికిపైగా గాయాలైనాయి. క్షతగాత్రులని చికిత్స నిమిత్తం తరలిస్తున్నారు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి.  

RSS
Follow by Email
Latest news