ఏపీలో నడుస్తున్న యాత్రలు… జగన్ బాటలో లోకేష్

ఆంధ్రప్రదేశ్ లో యాత్రల సీజన్ వచ్చింది. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు బస్సు యాత్ర చేపట్టి జిల్లాల టూర్ చేస్తున్న సంగతి తెలిసిందే. మరోపక్క జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా అక్టోబర్ నుండి రాష్ట్ర వ్యాప్త బస్సు యాత్ర చేపట్టనున్నారు. గతంలో వైఎస్ జగన్ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేపట్టి అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. తాజా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా జగన్ బాటలోనే నడవాలని నిశ్చయించుకున్నారని సమాచారం. దీనిపై […]
సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంక్షేమానికి పెద్దపీట వేస్తూ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల పొలిటికల్ మేనేజర్ రామిశెట్టి చిన్నబాబు తెలిపారు. ప్రత్తిపాడు మండలంలోని జగనన్న పాలన మూడు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దివంగత నేత రాజశేఖర్ రెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈసందర్బంగా మండల వ్యాప్తంగా భారీగా కేకులు కట్ చేసి వేడుక నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజా సంక్షేమమే ధ్యేయంగా జగన్ అన్న పాలన అందిస్తున్నారని అయన తెలిపారు. […]
జగన్ సర్కారుపై తిరుగుబాటు మొదలైంది : అచ్చెన్నాయుడు

ఏపీలో జగన్ సర్కారు పై తిరుగుబాటు మొదలైందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. ఒంగోలులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా లెక్కచేయకుండా ప్రజలు స్వచ్ఛందంగా మహానాడుకు తరలివచ్చారని గుర్తు చేశారు. చంద్రబాబును ఎప్పుడెప్పుడు ముఖ్యమంత్రిని చేద్దామా అని ప్రజలు ఎదురు చూస్తున్నారని ఆయన అన్నారు. వైకాపా ప్రభుత్వంపై యువత, మహిళల్లో తిరుగుబాటు మొదలైందని, నిన్నటి సభతో ఆ విషయం రూడీ అయిందన్నారు. మహానాడును విజయవంతం చేసిన […]
ప్రారంభమైన మహానాడు

తెలుగుదేశం పార్టీ 40 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్బంగా జరుగుతున్న ఈ మహానాడు ఒక ప్రత్యేకమని టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రానికి దశ దిశ నిర్థేశించే స్థలంగా ఈ మహానాడు ఉంటుందని తెలిపారు. రాష్ట్ర రాజకీయాలను తెలుగు దేశం అవిర్భావం ముందు తెలుగు దేశం ఆవిర్భావం తరువాత అని లెక్కించుకోవాలన్నారు. రాష్ట్రంలో రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి. రాక్షస పాలన వచ్చింది అని అన్నారు,. ప్రశ్నిస్త దాడులు చేసే సంస్కృతి ని వైసిపి […]
ఏపీలో పురుడుపోసుకున్న మరో కొత్త పార్టీ

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మరో కొత్త పార్టీ పురుడుపోసుకుంది. ‘జై భీమ్ భారత్ పార్టీ’ పేరుతో విజయవాడలో నిన్న సాయంత్రం జడ శ్రవణ్కుమార్ పార్టీని ప్రారంభించారు. ఈ మేరకు పార్టీ ఆవిర్భావ సభలో ఆయన మాట్లాడుతూ.. ఓడిపో, ఓడించు, గెలువు అన్న కాన్షీరాం మాటలే తనకు స్ఫూర్తి అని శ్రవణ్ కుమార్ అన్నారు. అధికార వైసీపీలోని దళిత నేతల పనిపట్టేందుకు తాను ఈ పార్టీని ఏర్పాటు చేయునట్లు తెలిపారు. దళితులకు అన్యాయం జరుగుతున్నా ఖండిచపోవడం… వారి సామజిక వర్గానికి […]