
ఆర్టీసీ ఐకాస నాయకుల చర్చలు సఫలం
తెలంగాణలో గత మూడు రోజులుగా ప్రజా రవాణాను స్తంభింపజేసిన ఆర్టీసీ ఐకాస నాయకులతో రాష్ట్ర ప్రభుత్వం జరిపిన చర్చలు ఫలించాయి. 11 శాతం ఫిట్మెంట్ ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయించినట్లు అర్ధరాత్రి ఒంటిగంటకు ఉపముఖ్యమంత్రి భట్టి

తెలంగాణలో గత మూడు రోజులుగా ప్రజా రవాణాను స్తంభింపజేసిన ఆర్టీసీ ఐకాస నాయకులతో రాష్ట్ర ప్రభుత్వం జరిపిన చర్చలు ఫలించాయి. 11 శాతం ఫిట్మెంట్ ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయించినట్లు అర్ధరాత్రి ఒంటిగంటకు ఉపముఖ్యమంత్రి భట్టి

తెలంగాణ ఆర్టీసీ సమ్మెలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ పిలుపు మేరకు రెండో రోజైన గురువారం కూడా సమ్మె కొనసాగింది. రాష్ట్రవ్యాప్తంగా సమ్మె కొనసాగింది. ఈ క్రమంలో వరంగల్ జిల్లా

తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. ప్రభుత్వంతో చర్చలు విఫలం కావడంతో మంగళవారం అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగారు. దీంతో బస్ డిపోల్లో ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. డిపోల వద్ద

జగిత్యాల – కరీంనగర్ రహదారిపై గల రాజారాం వద్ద రాత్రి సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందగా పరువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఆర్టీసీ – బస్సు లారీ ఢీకొన్న