కలం సైనికులు.. మన జర్నలిస్టులు..! ● వార్త సమాజాన్ని జాగృతం చేస్తుంది. ● కరోనా సమయంలో మీ సేవలు అమూల్యం. ●- జర్నలిస్టుల నిధి ఏర్పాటు చేసి ప్రభుత్వం అండగా నిలిచింది. ● జర్నలిస్టులు ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి.