
మైదానంలోనే కంటతడి పెట్టిన నీతా అంబానీ
ముంబై ఇండియన్స్ యజమాని రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ సతీమణి నీతా అంబానీ మైదానంలోనే కంటతడి పెట్టారు. సొంత మైదానం వాంఖెడే స్టేడియంలో సన్రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్లు సృష్టించిన పరుగుల విధ్వంసం చూసి

ముంబై ఇండియన్స్ యజమాని రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ సతీమణి నీతా అంబానీ మైదానంలోనే కంటతడి పెట్టారు. సొంత మైదానం వాంఖెడే స్టేడియంలో సన్రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్లు సృష్టించిన పరుగుల విధ్వంసం చూసి

రాజస్థాన్ రాయల్స్, ముంబయి ఇండియన్స్ మధ్య మంగళవారం జరగాల్సిన మ్యాచ్ వర్షం వల్ల 11 ఓవర్లకు కుదించారు. ఈ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ జట్టు 27 పరుగుల తేడాతో గెలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన

ఈ సీజన్ ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ జట్టు పరాజయాల పరంపర కొనసాగుతోంది. వరుసగా 8వ పరాజయాన్ని మూటగట్టుకుంది. ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకు ఏ జట్టు కూడా వరుసగా 8 పరాజయాలను మూటగట్టుకోలేదు. ముంబై ఇండియన్స్