మల్లికార్జున్ ఖర్గే కు ఈసీ నోటీసులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఉద్దేశించి ‘టెర్రరిస్టు’ అంటూ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే చేసిన వ్యాఖ్యలను ఎన్నికల కమిషన్ తీవ్రంగా పరిగణించింది. 24 గంటల లోగా వివరణ ఇవ్వాలని ఆయనకు నోటీసు జారీ