
ఈనెల 18 నుండి భారత్, ఐర్లాండ్ 3 టి 20 మ్యాచ్ లు
భారత్, ఐర్లాండ్ జట్ల మధ్య మూడు టీ20 మ్యాచ్ ల ఆగస్ట్ 18 నుండి జరగనున్నాయి. ఈ రెండు జట్ల మధ్య తొలి టీ20 మ్యాచ్ ఆగస్టు 18న రాత్రి 7: 30 గంటలకు
భారత్, ఐర్లాండ్ జట్ల మధ్య మూడు టీ20 మ్యాచ్ ల ఆగస్ట్ 18 నుండి జరగనున్నాయి. ఈ రెండు జట్ల మధ్య తొలి టీ20 మ్యాచ్ ఆగస్టు 18న రాత్రి 7: 30 గంటలకు
కరోనా సంక్షోభం నుంచి జనం మరచిపోయారో లేదో… మరో వైరస్ జనాలను కలవరం పెట్టిస్తుంది. గత కొన్నిరోజులుగా హెచ్3ఎన్2 వైరస్ వ్యాప్తి దేశంలో అధికమైంది. ఇద్దరు మరణించిన నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. హెచ్3ఎన్2… ఇన్
ఇండోర్ వేదికగా మొదలైన మూడో టెస్టులో భారత్ బ్యాటింగ్ లో తీవ్రంగా నిరాశ పరిచింది. తొలి ఇన్నింగ్స్ లో 109 పరుగులకే కుప్పకూలింది. టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకున్న ఆతిథ్య భారత జట్టు ఆస్ట్రేలియా
చైనా నుంచి మిగిలిన దేశాలకు వ్యాపించి అతలాకుతలం చేసిన కరోనా మహమ్మారి కొత్త రూపాలు ధరిస్తోంది. వేగంగా జన్యుమార్పులకు గురవుతున్న కరోనా వైరస్ కు చెందిన ఓ కొత్త వేరియంట్ ను భారత్
ఆర్థికంగా బలమైన భారత్ వంటి దేశాలకు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో చోటు లేకుంటే ఎలా..? ఇప్పుడు ఈ విషయంలో ఫ్రాన్స్ సైతం భారత్ కు బాసటగా నిలిచింది. భారత్, బ్రెజిల్, జపాన్, జర్మనీలకు భద్రతా
భారత ఉపరాష్ట్రపతి ఎన్నిక, పోలింగ్ నేడు (శనివారం) జరగనుంది. ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రారంభం మై సాయంత్రం 5 గంటల వరకు ముగియనుంది. పార్లమెంటు భవనం మొదటి అంతస్తులోని 63వ నెంబరు గదిలో
స్వదేశీ గడ్డపై పులి, విదేశీ గడ్డపై పిల్లి అనే నానుడి నుండి టీమిండియా జట్టు ఆ పేరును చెడిపేసుకుంది. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ఫాస్ట్ పిచ్ లపై అలవోకగా విజయాలను అందుకుంటుంది. మొన్నటికి మొన్న
ఏదేశమేగినా ఎందుకాలిడినా పొగడరా ని తల్లి భూమి భారతిని అని మనం అందరం శపధం చేసినట్లు ఇప్పు అదే హామీని మన ఎన్నారై లు అక్షరాల నిజం చేసి చూపించారు. మన దేశంలో పుట్టి
కరోనా వైరస్ తీవ్రత దేశంలో మళ్లీ పెరుగుతోంది. వరుసగా రెండో రోజు 20 వేల పైగా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 20,038 పాజిటివ్ కేసులు నమోదైనాయని కేంద్ర ఆరోగ్య శాఖ శుక్రవారం
ఇండియాలో మరో కొత్త వైరస్ టెన్షన్ పుట్టిస్తుంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) నుంచి కేరళకు వచ్చిన వ్యక్తికి ఇది సోకినట్టు నిర్ధారణ అయింది. దీనినే మంకీపాక్స్ వైరస్ గా కేరళ ఆరోగ్యశాఖ మంత్రి
భారతదేశంలో మను వాదం పోతేనే దేశానికి భవిష్యత్తు ఉంటుందని ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం స్టేట్ సెక్రటరీ జనరల్ కట్టెల మల్లేశం అన్నారు. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని బిఎస్పి పార్టీ కార్యాలయంలో
ఇంతకాలం ఉక్కపోతలతో అల్లాడిన ప్రజలకు శుభవార్త. ఇన్నిరోజులు దంచి కొడుతున్న ఎండలు ఇక శాంతించనున్నాయి. అనుకున్న దాని కన్నా ముందుగానే నైరుతి రుతుపవనాలు వచ్చేస్తున్నాయి. భారత్ లో వర్షాలు కురవనున్నాయి. మే చివరి నాటికి