
డీలిమిటేషన్పై అమిత్ షా కీలక ప్రకటన… ఏపీకి 38, తెలంగాణకు 26 ఎంపీ సీట్లు
కేంద్ర ప్రభుత్వం చేపట్టిన డీలిమిటేషన్ (లోక్సభ స్థానాల పునర్విభజన) ప్రక్రియపై దక్షిణాది రాష్ట్రాలు వ్యక్తం చేస్తున్నవిషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా గురువారం లోక్సభలో కీలక ప్రకటన చేశారు. డీలిమిటేషన్










