Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

బీఆర్ఎస్‌కు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటీసులు

బీఆర్ఎస్‌కు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ నోటీసులు జారీ చేశారు. ‘స్కాంగ్రేస్’ అంటూ పెద్ద ఎత్తున ప్రకటనలు ఇవ్వడంపై ఎన్నికల సంఘం ఈ నోటీసులు జారీ చేసింది. కాంగ్రెస్ చేసిన ఫిర్యాదు

తెలంగాణలో నేటితో ముగియనున్న ప్రచారం.. ప్రధాన పార్టీల నేతల చివరి ఈరోజు ప్రచారం..!

సాయంత్రం 5 గంటలకు ముగియనున్న ప్రచారం హైదరాబాద్ లో రోడ్ షోలు నిర్వహించనున్న రాహుల్ వరంగల్, గజ్వేల్ లో పర్యటించనున్న కేసీఆర్.   నేటితో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగియనుంది. సాయంత్రం 5

కర్ణాటకలో కొలువుదీరనున్న కాంగ్రెస్.. రేపు సీఎల్పీ భేటీ.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘనవిజయం సాధించింది.  మొత్తం 224 సీట్లు ఉండగా, మ్యాజిక్ ఫిగర్ 113 స్థానాలు దాటిపోయి స్వంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఈ ఉదయం 8 గంటలకు

రేపే కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు… ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ…!

కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. ఈనెల 13న ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది, మధ్యాహ్నం నాటికి ఫలితంపై స్పష్టమైన సమాచారం వెలువడే అవకాశం ఉంది. రాష్ట్రవ్యాప్తంగా 36 కేంద్రాల్లో

నల్ల ధనాన్నిపేద ప్రజల ఖాతాలో ఎందుకు జమ చేయలేదు : గిరీష్ చోదాంకర్

> టి.ఆర్.ఎస్. పార్టీ అధికారంలోకీ వచ్చాక కాంగ్రెస్ పార్టీ ప్రవేశ పెట్టిన పథకాలు నిర్వీర్యం చేసింది, > మోడీ ప్రభుత్వం దేశ ప్రజలకు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్క హామీ అమలు కాలేదు.. >

దేవుళ్లను కూడా మోసం చేసిన ఘనత సిఎం కెసిఆర్‌ దే : రేవంత్ రెడ్డి

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సిఎం కెసిఆర్‌ పై మరోసారి ఫైర్ అయ్యారు. సోమవారం చొప్పదండిలో పాదయాత్రను ప్రారంభించిన రేవంత్ రెడ్డి.. కొండగట్టు అంజన్న స్వామిని దర్శించుకున్నారు. తర్వాత మీడియాతో మాట్లాడారు. కల్వకుంట్ల ఫ్యామిలీ

కర్ణాటకలో ఎన్నికల బరిలో ఎంఐఎం

కర్ణాటక అసెంబ్లీకి త్వరలోనే ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆ ఎన్నికల్లో తన అభ్యర్థులను పోటీలో నిలపాలని ఎంఐఎం ఛీఫ్ సదుద్దీఅన్ ఒవైసీ భావిస్తున్నారు. ఈ మేరకు మూడు అసెంబ్లీ స్థానాల్లో పోటీకి ముగ్గురు అభ్యర్థులను

మునుగోడు లో ఈనెల 19న టీఆర్ఎస్ బహిరంగ సభ..?

కోమటిరెడ్డి రాజగోపాల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం తో మునుగోడులో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇస్తానని ఎలాగైనా  చేజిక్కించుకోవాలని అధికార ప్రతిపక్ష పార్టీలు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు. అందులో భాగంగా  ఈనెల 21న మునుగోడులో

గద్దర్ లేటెస్ట్ పాట “బానిసలారా లెండిరా” గీతం ఆవిష్కరణ..!

👉 బొమ్మకు క్రియేషన్స్ ప్రొడక్షన్ నంబర్ -6 … 👉 సంగీత బాహుబలి MM Keeravani. 👉 ప్రజాయుద్ధ నౌక గద్దర్ ఆలపించిన గీతం.. 👉 “బానిసలారా లెండిరా” అంటూ గళమెత్తి కదం తొక్కిన

రాహుల్‌ను 10 గంట‌ల పాటు విచారించిన ఈడీ అధికారులు

కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) అధికారులు సోమవారం నాడు ఏకంగా 10 గంట‌ల పాటు విచారించారు. నేష‌న‌ల్ హెరాల్డ్ కేసులో ఆయనను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ కార్యాలయానికి పిలిపించారు.

ఆ రుణం తీర్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది : సోనియా గాంధీ

కాంగ్రెస్ పార్టీ ప్ర‌తి నాయకుడికి ఎంతో కొంత మేలు చేసింద‌ని,ఇప్పుడు పార్టీకి ఆ రుణం తీర్చుకోవాల్సిన స‌మ‌యం ఆస‌న్న‌మైందని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ అన్నారు. ఈ నెల 13 నుంచి ఉద‌య్‌పూర్

మారుమూల తండాలో కూడా 24 గంటల కరెంట్ ఇస్తున్నాం : మంత్రి హరీష్ రావు

తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్‌రావు మంగళవారం మహబూబాబాద్‌ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం జిల్లా కేంద్రంలో మెడికల్ కాలేజీకి శంకుస్థాపన చేశారు..

RSS
Follow by Email
Latest news