కర్ణాటకలో కొలువుదీరనున్న కాంగ్రెస్.. రేపు సీఎల్పీ భేటీ.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘనవిజయం సాధించింది. మొత్తం 224 సీట్లు ఉండగా, మ్యాజిక్ ఫిగర్ 113 స్థానాలు దాటిపోయి స్వంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఈ ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగా, మధ్యాహ్నం 3 గంటల సమయానికి 131 స్థానాలు చేజిక్కించుకుంది. మరో 3 స్థానాల్లో అధిక్యంలో ఉంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ 64 స్థానాల్లో గెలిచింది. మరో 2 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇక జనతాదళ్ […]
రేపే కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు… ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ…!

కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. ఈనెల 13న ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది, మధ్యాహ్నం నాటికి ఫలితంపై స్పష్టమైన సమాచారం వెలువడే అవకాశం ఉంది. రాష్ట్రవ్యాప్తంగా 36 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగనుంది. ఈనేపథ్యంలో ఎక్కడా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు అన్ని కౌంటింగ్ కేంద్రాలు అలాగే ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 224 నియోజకవర్గాలకు ఎలక్షన్స్ నిర్వహించారు. ఈ ఎన్నికల్లో […]
నల్ల ధనాన్నిపేద ప్రజల ఖాతాలో ఎందుకు జమ చేయలేదు : గిరీష్ చోదాంకర్

> టి.ఆర్.ఎస్. పార్టీ అధికారంలోకీ వచ్చాక కాంగ్రెస్ పార్టీ ప్రవేశ పెట్టిన పథకాలు నిర్వీర్యం చేసింది, > మోడీ ప్రభుత్వం దేశ ప్రజలకు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్క హామీ అమలు కాలేదు.. > కవిత లిక్కర్ స్కాం నుండి ప్రజల ద్రుష్టి మరల్చడానికే మహిళా రిజర్వేషన్ బిల్లు అంశం.. > లిక్కర్ స్కాం కేసులో బిఆర్ఎస్ దొంగనాటకాలు. హాత్ సే హాత్ జోడో యాత్రలో భాగంగా హన్మకొండ జిల్లాలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని 57 వ […]
దేవుళ్లను కూడా మోసం చేసిన ఘనత సిఎం కెసిఆర్ దే : రేవంత్ రెడ్డి

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సిఎం కెసిఆర్ పై మరోసారి ఫైర్ అయ్యారు. సోమవారం చొప్పదండిలో పాదయాత్రను ప్రారంభించిన రేవంత్ రెడ్డి.. కొండగట్టు అంజన్న స్వామిని దర్శించుకున్నారు. తర్వాత మీడియాతో మాట్లాడారు. కల్వకుంట్ల ఫ్యామిలీ దేవుళ్లను కూడా మోసం చేసిందని మండిపడ్డారు. భక్తి ముసుగులో ఒకరు, అభివృద్ధి ముసుగులో మరొకరు దోచుకుంటున్నారని ఆరోపించారు. కొండగట్టు అంజన్న ఆలయ అభివృద్ధికి తక్షణం రూ.500 కోట్లు విడుదల చేయాలని రేవంత్ డిమాండ్ చేశారు. 600 ఏళ్ల చరిత్ర కలిగిన ఆలయాన్ని భక్తులకు […]
కర్ణాటకలో ఎన్నికల బరిలో ఎంఐఎం

కర్ణాటక అసెంబ్లీకి త్వరలోనే ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆ ఎన్నికల్లో తన అభ్యర్థులను పోటీలో నిలపాలని ఎంఐఎం ఛీఫ్ సదుద్దీఅన్ ఒవైసీ భావిస్తున్నారు. ఈ మేరకు మూడు అసెంబ్లీ స్థానాల్లో పోటీకి ముగ్గురు అభ్యర్థులను ఖరారు చేసింది. ముగ్గురు పేర్లతో తమ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. తమ సామజిక వర్గం ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో అభ్యర్థులను నిలపాలని యోచిస్తున్నారు. కర్ణాటకలో కనీసం 20 స్థానాల్లో పోటీ చేయాలని ఒవైసీ భావిస్తున్నారు. ఎంఐఎం టికెట్ల కోసం […]
మునుగోడు లో ఈనెల 19న టీఆర్ఎస్ బహిరంగ సభ..?

కోమటిరెడ్డి రాజగోపాల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం తో మునుగోడులో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇస్తానని ఎలాగైనా చేజిక్కించుకోవాలని అధికార ప్రతిపక్ష పార్టీలు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు. అందులో భాగంగా ఈనెల 21న మునుగోడులో బీజేపీ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది. దీనికి అమిత్ షా హాజరుకానున్నారు. అయితే.. బీజేపీ సభ కంటే ముందే సభ ఏర్పాటు చేయాలని టీఆర్ఎస్ ప్లాన్ చేస్తుంది. దీనిపై త్వరలో అధికారిక ప్రకటన రానుంది. దాదాపుగా ఈనెల 19న మునుగోడులో […]
గద్దర్ లేటెస్ట్ పాట “బానిసలారా లెండిరా” గీతం ఆవిష్కరణ..!

👉 బొమ్మకు క్రియేషన్స్ ప్రొడక్షన్ నంబర్ -6 … 👉 సంగీత బాహుబలి MM Keeravani. 👉 ప్రజాయుద్ధ నౌక గద్దర్ ఆలపించిన గీతం.. 👉 “బానిసలారా లెండిరా” అంటూ గళమెత్తి కదం తొక్కిన గద్దర్!! రాజకీయ సంచలనం “అద్దంకి దయాకర్” హీరోగా “బొమ్మకు క్రియేషన్స్” పతాకంపై ప్రొడక్షన్ నంబర్ – 6గా… బహుముఖ ప్రతిభాశాలి డా.మురళి బొమ్మకు “కథ – స్క్రీన్ ప్లే – నిర్మాణం – దర్శకత్వం”లో తెరకెక్కుతున్న ఇంకా పేరు ప్రకటించని చిత్రం […]
రాహుల్ను 10 గంటల పాటు విచారించిన ఈడీ అధికారులు

కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు సోమవారం నాడు ఏకంగా 10 గంటల పాటు విచారించారు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఆయనను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కార్యాలయానికి పిలిపించారు. సోమవారం ఉదయం 11.30 గంటలకు అయన ఈడీ అధికారుల ఎదుట హాజరైనారు. మధ్యలో ఓ గంట పాటు లంచ్ బ్రేక్ ఇచ్చారు. తర్వాత మళ్లీ విచారణ కొనసాగి, రాత్రి 9.30 గంటల వరకు ఈడీ అధికారులు విచారణ కొనసాగించారు. ఆ విధంగా […]
ఆ రుణం తీర్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది : సోనియా గాంధీ

కాంగ్రెస్ పార్టీ ప్రతి నాయకుడికి ఎంతో కొంత మేలు చేసిందని,ఇప్పుడు పార్టీకి ఆ రుణం తీర్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ అన్నారు. ఈ నెల 13 నుంచి ఉదయ్పూర్ లో జరగనున్న చింతన్ శిబిర్ సన్నాహకాలపై సోమవారం ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశం జరిగింది. ఈసందర్బంగా ఆమె మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీ ప్రతి నాయకుడిని అన్నివిధాలుగా అదుకుందని, పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అందరు క్రమశిక్షణతో పార్టీ […]
మారుమూల తండాలో కూడా 24 గంటల కరెంట్ ఇస్తున్నాం : మంత్రి హరీష్ రావు

తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్రావు మంగళవారం మహబూబాబాద్ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం జిల్లా కేంద్రంలో మెడికల్ కాలేజీకి శంకుస్థాపన చేశారు.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అయన మాట్లాడారు. తెలంగాణ రాకుంటే మహబూబాబాద్ జిల్లానే లేదని, అలాగే మెడికల్ కాలేజీ ఎలా వచ్చేదని ఆయన అన్నారు. 65 సంవత్సరాలలో తెలంగాణ వ్యాప్తంగా మూడు మెడికల్ కాలేజీలు ఉంటే, గత 7 సంవత్సరాలలో […]