
సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ లపై కేంద్ర హోం మంత్రికి ఫిర్యాదు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన తనయుడు, మంత్రి కేటీఆర్ లపై కేంద్రానికి ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఫిర్యాదు చేశారు. గురువారం రాత్రి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో అయన
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన తనయుడు, మంత్రి కేటీఆర్ లపై కేంద్రానికి ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఫిర్యాదు చేశారు. గురువారం రాత్రి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో అయన
ఉమ్మడి రాష్ట్రంలో సుమారు 5 మెడికల్ కళాశాలలు ఉండేవి. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత జిల్లాకు ఒక మెడికల్ కళాశాలు ఏర్పాటు చేసుకుంటున్నామని ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయి వినోద్ కుమార్
తెలంగాణలోని టీఆర్ఎస్ సర్కారుపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపించారు. తెలంగాణలో అతి పెద్దదైన కాళేశ్వరం ప్రాజెక్టు సీఎం కేసీఆర్కు ఏటీఎంలా
యాదాద్రి టెంపుల్ పున : ప్రారంభం అయ్యింది. అయితే మీరు దైవదర్శనం కోసం యాదాద్రికి వెళుతున్నారా…? అయితే ఇది ఒకసారి తప్పకుండ చదవండి. లేదంటే మీరు నిజంగానే నిలువుదోపిడికి గురవడం మాత్రం ఖాయం. ఆలయ
మన బస్తీ-మన బడి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపెట్టారన్నారు. అందులో భాగంగా సుబేదారి ప్రభుత్వ పాఠశాలలో మన బస్తీ-మన బడి కార్యక్రమాన్ని ప్రభుత్వ చీఫ్ విప్, వరంగల్ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే దాస్యం
రాష్ట్రంలో ప్రస్తుత సంవత్సరంలో 19.5 కోట్ల మొక్కలు నాటాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు సోమేశ్ కుమార్ బి.ఆర్.కె.ఆర్
* అసైన్డ్ భూముల పై రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని ABS వ్యతిరేకిస్తోంది * వెంటనే అసెంబ్లీలో లో ఇచ్చిన మాటను నిలుపుకోవాలి * అసైన్డ్ భూముల పై రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని వీరమించుకోవాలి *రాష్ట్ర
ప్రగతి భవన్ లో తెలంగాణ సీఎం కేసీఆర్ తో ప్రశాంత్ కిషోర్ భేటీ కావడం రాజకీయం హాట్ టాపిక్ అవుతోంది. శనివారం ఉదయం నుంచి ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ తో ప్రశాంత్