
ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి భారీగా టో(తో)ల్ వసూల్
ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి భారీగా టోల్ చార్జీలను కేంద్రం నిర్ణయించింది. ఫలితంగా జాతీయ రహదారులు, ఎక్స్ప్రెస్ హైవేలపై ప్రయాణించే వారిపై మరింత భారం పడనుంది. 5 నుంచి 10 శాతం మేర పెంచాలని
ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి భారీగా టోల్ చార్జీలను కేంద్రం నిర్ణయించింది. ఫలితంగా జాతీయ రహదారులు, ఎక్స్ప్రెస్ హైవేలపై ప్రయాణించే వారిపై మరింత భారం పడనుంది. 5 నుంచి 10 శాతం మేర పెంచాలని
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, రాష్ట్ర ప్రభుత్వం మధ్య పోరు తారాస్థాయికి చేరింది. దేశ అత్యున్నత స్థానంమైన సుప్రీంకోర్టుకు చేరింది. తాము ప్రతిపాదించిన 10 బిల్లులను గవర్నర్ పెండింగ్ లో ఉంచారని తెలంగాణ సర్కారు
అపర కుబేరుడు, ప్రముఖ పారిశ్రామిక వేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ, ఆయన కుటుంబ సభ్యుల భద్రతపై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. అంబానీ కుటుంబానికి ముంబయిలోనే కాకుండా దేశ,
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తాజాగా తన మంత్రివర్గంలో ఇద్దరు కొత్త మంత్రులను తీసుకోనున్నారు. ఈ మేరకు వారి ఇద్దరి పేర్లను ఢిల్లీ లెఫ్టినెంట్గవర్నర్కు పంపారని పార్టీ
దేశంలో అమలులో ఉన్న చట్టాల్లో నిరుపయోగంగా ఉన్న చట్టం ఏదైనా ఉందంటే..? అది ఫిరాయింపుల చట్టం. అని చెప్పకనే చెప్పవచ్చు. నాయకులను చట్టసభకు పంపిన తరువాత వారు పార్టీ మారితే.. ప్రజలకు ప్రశ్నించే హక్కు
చైనా నుంచి మిగిలిన దేశాలకు వ్యాపించి అతలాకుతలం చేసిన కరోనా మహమ్మారి కొత్త రూపాలు ధరిస్తోంది. వేగంగా జన్యుమార్పులకు గురవుతున్న కరోనా వైరస్ కు చెందిన ఓ కొత్త వేరియంట్ ను భారత్
గుజరాత్ తొలి దశ పోలింగ్ ప్రశాంతంగా ముగిసాయి. ఈవీఎంల మొరాయింపు, చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా సాగిందని ఈసీ వర్గాలు వెల్లడించాయి. మొదటి దశ పోలింగ్ లో 65 శాతం పోలింగ్ నమోదైందని
కేరళలో ఘోర ప్రమాదం జరిగింది. పథనంతిట్ట జిల్లాలోని లాహా దగ్గర ఆంధ్రప్రదేశ్ కు చెందిన అయ్యప్ప భక్తుల బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఆంధ్రప్రదేశ్ లోని ఏలూరు నుంచి శబరిమల వెళ్లిన భక్తులు ఈ
జమ్మూలో గులాం నబీ ఆజాద్ రాజకీయ పార్టీని ప్రారంభించారు, కాంగ్రెస్తో తెగదెంపులు చేసుకున్న తర్వాత పలువురు నేతలు, పార్టీలతో సంప్రదింపులు జరిపిన మీదట నెలరోజుల తర్వాత ఆజాద్ కొత్త పార్టీతో ప్రజల ముందుకొచ్చారు. ఈరోజు
కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ చేపట్టిన పాదయాత్ర శనివారం సాయంత్రం 6 గంటల సమయంలో కేరళలో అడుగు పెట్టింది. శనివారం నాటికి యాత్ర నాలుగు రోజుల పాటు సాగగా.. నాలుగో రోజు
మరో ఏడాదిన్నరలో లోక్ సభ ఎన్నికలు రానుండడం, ఆయా రాష్ట్రాల్లో పార్టీ బలోపేతాన్ని దృష్టిలో ఉంచుకుని బీజేపీ హైకమాండ్ పార్టీ ఇన్చార్జిల నియామకం చేపట్టింది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలకు, 3 కేంద్ర పాలిత ప్రాంతాలకు
ఏపీకి కేంద్రం మరో గుడ్ న్యూస్ తెలిపింది. బల్క్ డ్రగ్ పార్క్ కోసం తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక సైతం పోటీ పడగా.. ఏపీకి ఆ అవకాశం దక్కింది. ఈ మేరకు సీఎస్