Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

బాలయ్య ఆరోగ్యం ఓకే… వదంతులు నమ్మవద్దు..!

నటసింహం నందమూరి బాలకృష్ణ ఆరోగ్యం పై వస్తున్నా వదంతులను నమ్మవద్దని ఆయన ఒక ప్రకటనలో కోరారు.  ఆయన కేవలం రెగ్యులర్ చెకప్ కొరకు మాత్రమే హాస్పిటల్ కి వెళ్లడం జరిగిందని అందులో పేర్కొన్నారు.  నిన్న

రైతు సంఘర్షణ సభ పై సమీక్ష : సింగపురం ఇందిర

రాహుల్ గాంధీ వస్తున్నటువంటి రైతు సంఘర్షణ సభ పై సమీక్ష సమావేశాన్ని స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ఇన్ ఛార్జ్ సింగపురం ఇందిర నిర్వహించారు. నియోజకవర్గంలోని చిల్పూర్ మండల కేంద్రంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య

అంబులెన్స్ మాఫియా ఆగడాలు…కన్నబిడ్డ శవంతో బైక్ పై 90KM ప్రయాణం…

వారు అడిగినంత డబ్బులు ఇవ్వాల్సిందే… వేరే వాళ్ళు తక్కువ రేటుకు బాడుగకు వస్తే ఊరుకోరు. ఆలా వచ్చినపై దాడి చేయడం, అక్కడ నుండి పంపించివేయడం. ఇది రుయా ఆసుపత్రి వద్ద గల అంబులెన్స్ మాఫియా

దారి దోపిడీలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్…

కళ్ళలో కారం పొడి చల్లీ దారి దోపిడీలకు పాల్పడుతున్న దొంగల ముఠాను మట్టెవాడ సీసీఎస్ పోలీసులు  మంగళారం నాడు చేశారు. నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్బంగా వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్

రాబోయే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తాం : సజ్జల

రాబోయే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. మీము ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోవడం లేదని అయన స్పష్టం చేశారు. మీడియా లో వస్తున్న

నేటి పంచాంగం

ఓం శ్రీ గురుభ్యోనమః వారం : మంగళవారం, తేదీ : ఏప్రిల్ 26, 2022 శ్రీ శుభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం – వసంత ఋతువు చైత్ర మాసం – బహుళ పక్షం తిధి

అధికార టీఆర్ఎస్ పార్టీ నుండి భారీ వలసలు…

వేములవాడ నియోజకవర్గ వైయస్సార్ తెలంగాణ పార్టీ ఇన్చార్జి ఎర్రం నరసయ్య పటేల్ ఆధ్వర్యంలో అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు కార్యకర్తలు వైయస్సార్ తెలంగాణ పార్టీ లో చేరారు. వేములవాడ నియోజకవర్గ పరిధిలోని రుద్రంగి

మహిళా జర్నలిస్టుల డిమాండ్స్ ఇవే…!

తెలంగాణ మహిళా జర్నలిస్టులకు రెండు రోజుల శిక్షణ తరగతుల కార్యక్రమం బేగంపేట, ప్లాజా హోటల్ లో చైర్మన్ అల్లం నారాయణ నేతృత్వంలో నేడు ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మహిళా మంత్రులు సత్యవతి

లోకకల్యాణార్థం నిర్వహించే నృసింహ హోమం లో అందరు భాగస్వాములవండి : వేద విజ్ఞాన సమితి

అతి పవిత్రం, అత్యంత శక్తివంతం అయిన శ్రీ నృసింహ పాశుపత, మూలమంత్ర పూరిత హోమం 14 మే, 2022 న నృసింహ జయంతి సందర్భంగా వేద విజ్ఞాన సమితి ఆధ్వర్యంలో నిర్వహించబడుతుందని అన్నారు. సకల

అయన ఆధ్వర్యంలో ఫెడరేషన్ ఎంతో అభివృద్ధి చెందుతుంది : రాంబాబు

తెలుగు సినీ ప్రొడక్షన్ ఎక్క్యూటివ్స్ యూనియన్ అధ్యక్షుడుగా ఇటీవల ఎన్నికైన పి ఎస్ ఎన్ దొర కి శుభాకాంక్షలు తెలిపిన సినీ పబ్లిసిటీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు సిహెచ్.రాంబాబు. తెలుగు సినీ ప్రొడక్షన్ ఎక్క్యూటివ్స్

370 రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్‌లో తొలిసారి పర్యటించిన ప్రధాని మోదీ

గతంలో ఎన్నడూ లేని విధంగా జమ్మూ కాశ్మీర్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందని ప్రధాని అన్నారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత ప్రధాని మోదీ తొలిసారిగా జమ్మూ కాశ్మీర్‌లో పర్యటించారు. పాకిస్థాన్‌ సరిహద్దులోని సాంబా

RSS
Follow by Email
Latest news