
ధనిక రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చారు పొంగులేటి
దేశంలోనే అత్యంత ధనిక రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణను సీఎం కేసీఆర్ అప్పుల రాష్ట్రంగా మార్చారని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు. ప్రజలను హిప్నటిజం చేయడంలో అయన దిట్టా అని అన్నారు. ఆదివారం