
తిరుమలలో ఘనంగా రథసప్తమి వేడుకలు…
తిరుమలలో రథసప్తమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెల్లవారుజామున 5.30 గంటల నుంచి 8 గంటల వరకు స్వామివారు సూర్యప్రభ వాహనంపై ఊరేగారు. 9 గంటల నుంచి 10 గంటల వరకు చిన్న శేష వాహనం,

తిరుమలలో రథసప్తమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెల్లవారుజామున 5.30 గంటల నుంచి 8 గంటల వరకు స్వామివారు సూర్యప్రభ వాహనంపై ఊరేగారు. 9 గంటల నుంచి 10 గంటల వరకు చిన్న శేష వాహనం,

తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి ఆలయంలో నిన్నటి నుంచి వీవీఐపీ, వీఐపీ బ్రేక్ దర్శనాలను ప్రవేశపెట్టారు. తిరుమల తరహాలో ఈ బ్రేక్ దర్శనాలు ప్రారంభించారు. 292 మంది భక్తులు ఈ టికెట్లు తీసుకున్నారని, వీటి

ఓ అద్బుతమైన అభినవ మణీద్వీపం.. శ్రీచక్రాలయం : విశాఖ జిల్లాలోని దేవీపురం విశాఖపట్నానికి దగ్గరలో ఉన్న సబ్బవరం గ్రామానికి 5 కి.మీ దూరంలో, నారపాడు గ్రామశివార్లలో తొమ్మిది కొండల నడుమ,పచ్చని తోటల మధ్య, దేవీపురంలోని

👉 శ్రీశైలంలో ఒక అద్బుత ఆలయం ఉందా..? 👉 బొట్టు పెడితే కోరిన కోరికలు నెరవేరుతాయా..? 👉 అమ్మవారిని తాకితే మనిషి శరీరంలాగ_మెత్తగ ఉందా..? 👉 చంద్రోదయం వెళకి అమ్మవారు రంగులు మారతారా…? శైలపుత్రి

తిరుమలలో భక్తుల సంఖ్య శనివారం సాయంత్రం అనూహ్యంగా పెరిగిపోయింది. సర్వ దర్శనం క్యూ కాంక్లెక్స్ నిండి బయట రెండు కీలో మీటర్ల మేరకు భక్తులు క్యూ కట్టారు. ఈ క్రమంలో సర్వ దర్శనానికి 20

నేడు తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.70 కోట్ల వచ్చినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తెలిపింది. గురువారం వచ్చిన ఆదాయాన్ని శుక్రవారం లెక్కించారు శుక్రవారం 67,949 మంది భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

కరోనా వైరస్ ప్రారంభ దశలో, లాక్ డౌన్ సందర్బంగా తిరుమల కొండపై భజనలు నిర్వహించరాదని ఆంక్షలు విధించారు. ప్రస్తుతం రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు నెలకొంటున్న క్రమంలో కొండపై భజనలు పునః ప్రారంభించాలని జానపద వృత్తి

-వారంలో నాలుగు రోజులు పాటు మాత్రమే ఉచిత స్పర్శ దర్శనం -మధ్యాహ్నం 2 గంటల నుంచి 4గంటల వరకే ఉచిత స్పర్శ దర్శనానికి అనుమతి -నేటి నుంచి ఉచిత స్పర్శ దర్శనానికి అనుమతి, తప్పనిసరిగా

*నేడు సోమావతి అమావాస్య* *కోటి సూర్యగ్రహణములతో సమానమైనది* *అమావాస్య !సోమవారంతోకలసి వచ్చినది!! బహుపుణ్యమహోదయకాలం!!* *ఈశ్వరార్చన బహుపుణ్యప్రదం!* *సోమావతి అమావాస్య* సోమవారం నాడు వచ్చే అమావాస్యకు ఎంతో ప్రాముఖ్యత వుంది. ఆ రోజును *సోమావతి అమావాస్య*

నేటి నుండి – వైశాఖ మాసారంభం అవుతుంది. అయితే, ఈ మాసానికి ఉన్న విశిష్టత గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వైశాఖ మాసానికి మరో పేరు మాధవ మాసం. మాసాలన్నింట్లో వైశాఖమాసం ఉత్తమమైనది. విశేషదానాలకి ఎంతో

అతి పవిత్రం, అత్యంత శక్తివంతం అయిన శ్రీ నృసింహ పాశుపత, మూలమంత్ర పూరిత హోమం 14 మే, 2022 న నృసింహ జయంతి సందర్భంగా వేద విజ్ఞాన సమితి ఆధ్వర్యంలో నిర్వహించబడుతుందని అన్నారు. సకల

భక్తులు కోరిన కోర్కెలను నెరవేరుస్తూ.. తెలంగాణ గణపతిగా భాసిల్లుతున్నదేవాలయం శ్వేతార్క మూల గణపతి ఆలయం. ఈ ఆలయానికి ఎంతో విశిష్టత ఉంది. ఈ ఆలయంలో దేవుని విగ్రహం ఏ శిల్పి చిక్కింది కాదు. స్వయంభు