
21-3-2026 తిరుమల ముఖ్యమైన సమాచారం :
21 మార్చి 2026 నాటికి తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది, ఉగాది పండుగ , వరుసగా సెలవుల నేపథ్యంలో సర్వదర్శనానికి సమయం పట్టవచ్చు. జూన్ నెల జ్యేష్టాభిషేకం టిక్కెట్లు ఈరోజు

21 మార్చి 2026 నాటికి తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది, ఉగాది పండుగ , వరుసగా సెలవుల నేపథ్యంలో సర్వదర్శనానికి సమయం పట్టవచ్చు. జూన్ నెల జ్యేష్టాభిషేకం టిక్కెట్లు ఈరోజు

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తిరుమల శ్రీవారి భక్తులకు కీలక సమాచారం అందించింది. 2026 జూన్ నెలకు సంబంధించిన దర్శన టికెట్లు, ఆర్జిత సేవలు, వసతి గదుల కోటాను ఆన్లైన్లో విడుదల చేసేందుకు పూర్తి

తెలంగాణ కుంభమేళాగా ప్రసిద్ధి చెందిన మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. నాలుగు రోజుల పాటు జరిగే ఈ వేడుకకు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒడిశా నుంచి

తిరుమల శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శుభవార్త చెప్పింది. నడకదారిన వెళ్లి భక్తులు శ్రీవారిని దర్శించుకోవచ్చని తెలిపింది. నేడు (శుక్రవారం) ఈ మార్గాన్ని తిరిగి తెరిచినట్లు టీటీడీ వెల్లడించింది. అయితే, భారీ

అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ తేదీ దగ్గర పడుతుండడంతో ఓటర్లకు స్లిప్పుల పంపిణీ ముమ్మరంగా జరుగుతున్నది. దాదాపు సగానికిపైగా ఓటర్లకు అందించినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ రెండు రోజుల క్రితం మీడియాకు వెల్లడించారు.

తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆర్జిత సేవా టికెట్లను రేపు విడుదల చేయనున్నారు. టీటీడీ ఆర్జిత సేవల్లో ఊంజల్ సేవ, కల్యాణోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం ఉన్నాయి. మార్చి,

తిరుమలలో రథసప్తమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెల్లవారుజామున 5.30 గంటల నుంచి 8 గంటల వరకు స్వామివారు సూర్యప్రభ వాహనంపై ఊరేగారు. 9 గంటల నుంచి 10 గంటల వరకు చిన్న శేష వాహనం,

తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి ఆలయంలో నిన్నటి నుంచి వీవీఐపీ, వీఐపీ బ్రేక్ దర్శనాలను ప్రవేశపెట్టారు. తిరుమల తరహాలో ఈ బ్రేక్ దర్శనాలు ప్రారంభించారు. 292 మంది భక్తులు ఈ టికెట్లు తీసుకున్నారని, వీటి

ఓ అద్బుతమైన అభినవ మణీద్వీపం.. శ్రీచక్రాలయం : విశాఖ జిల్లాలోని దేవీపురం విశాఖపట్నానికి దగ్గరలో ఉన్న సబ్బవరం గ్రామానికి 5 కి.మీ దూరంలో, నారపాడు గ్రామశివార్లలో తొమ్మిది కొండల నడుమ,పచ్చని తోటల మధ్య, దేవీపురంలోని

👉 శ్రీశైలంలో ఒక అద్బుత ఆలయం ఉందా..? 👉 బొట్టు పెడితే కోరిన కోరికలు నెరవేరుతాయా..? 👉 అమ్మవారిని తాకితే మనిషి శరీరంలాగ_మెత్తగ ఉందా..? 👉 చంద్రోదయం వెళకి అమ్మవారు రంగులు మారతారా…? శైలపుత్రి

తిరుమలలో భక్తుల సంఖ్య శనివారం సాయంత్రం అనూహ్యంగా పెరిగిపోయింది. సర్వ దర్శనం క్యూ కాంక్లెక్స్ నిండి బయట రెండు కీలో మీటర్ల మేరకు భక్తులు క్యూ కట్టారు. ఈ క్రమంలో సర్వ దర్శనానికి 20

నేడు తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.70 కోట్ల వచ్చినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తెలిపింది. గురువారం వచ్చిన ఆదాయాన్ని శుక్రవారం లెక్కించారు శుక్రవారం 67,949 మంది భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.