Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

నగరంలో భారీగా డ్రగ్స్ స్వాధీనం … ఇద్దరు అరెస్ట్

హైదరాబాద్ రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సన్ సిటీ లో ఎక్సైజ్ పోలీసులు భారీ స్థాయిలో డ్రగ్స్ ని స్వాధీనం చేసుకున్నారు. విశ్వసనీయ సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు మధ్యప్రదేశ్ కి చెందిన

లగ్జరీ నౌకలో అనంత్‌ అంబానీ-రాధిక రెండో ప్రీవెడ్డింగ్‌..

ముకేశ్‌ అంబానీ కుటుంబం మరోసారి గ్రాండ్ పార్టీ ఇస్తోంది. జులైలో చిన్నకుమారుడు అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ (Anant-Radhika) వివాహం జరగనున్న తరుణంలో.. రెండో ప్రీ వెడ్డింగ్ వేడుకలు చేస్తోంది. మే 29 నుంచి జూన్

TSPSC ని TGPSC గా మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల సీఎం  రేవంత్ రెడ్డి  ప్రభుత్వం TS ని TG గా మార్చిన సంగతి తెలిసిందే. తాజాగా  TSPSC పేరు నిTGPSC గా మార్చారు. ఈ మేరకు

సోనియాను ప్రశ్నించే అర్హత కిషన్ రెడ్డి కి లేదు : విజయ శాంతి

తెలంగాణ అవతరణ దినోత్సవానికి సోనియాను ఆహ్వానించడాన్ని ప్రశ్నించిన కిషన్ రెడ్డికి కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ నేత విజయశాంతి. కాంగ్రెస్ ను ప్రశ్నించే అర్హత బీజేపీకి లేదని అన్నారు. తెలంగాణ ఇచ్చిన తల్లిగా ఇక్కడకు వచ్చే

విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన తెదేపా అధినేత చంద్రబాబు

తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు కొద్దిసేపటి క్రితం హైదరాబాద్‌ చేరుకున్నారు. విదేశీ పర్యటనను ముగించుకుని బుధవారం ఉదయం శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్బంగా బాబుకు పలువురు తెదేపా నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం

తాము పెంచుకున్న పిల్లల్ని తమకి ఇవ్వాలంటూ ఆందోళన

‘కడుపున మోయకున్నా.. గుండెల్లో దాచుకుని పెంచుకుంటున్నాం.. పేగుబంధం కాకున్నా కంటిపాపలా చూసుకున్నాం.. దయచేసి మా బిడ్డను తీసుకెళ్లొద్దు’ అంటూ దంపతులు ఓ వైపు. ఏడాది నుంచి రెండేళ్లుగా వారి ఆలనాపాలనలో పెరిగిన పిల్లల ఏడుపులు

తెలంగాణ ప్రాంత కవులపై ఆంధ్ర సంగీత దర్శకుల పెత్తనం ఏంటి : ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్

జయజయహే తెలంగాణ గీతానికి సంగీత దర్శకుడు కీరవాణి స్వరకల్పన చేయడానికి ఇది ‘నాటు నాటు’ పాట కాదని బీఆర్‌ఎస్‌ నేత ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ స్పష్టం చేశారు. నాటి ఆంధ్ర పాలకుల పెత్తనంపై తిరుగుబాటు బావుటా

ఒడిశాలో ప్రధాని నరేంద్ర మోడీ, యోగి ఆదిత్యనాథ్‌ ప్రచారం

ఒడిశాలో నాలుగు దశల ఎన్నికలలో మూడు దశల ఎన్నికలు పూర్తయ్యాయి. ఇప్పుడు చివరి దశ ఓటింగ్ జూన్ 1న జరగనుంది. ఇక, ఈ దశ ఎన్నికలకు ముందు ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ ఒడిశాలో

విమానాన్ని రద్దు చేయడంతో ఎయిర్ పోర్ట్ లో ప్రయాణికుల పడిగాపులు

ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా విమానాన్ని రద్దు చేయడంతో ప్రయాణికులు రాత్రంతా పడిగాపులు కాసిన ఘటన రేణిగుంట విమానాశ్రయంలో చోటు చేసుకుంది. స్టార్‌ ఎయిర్‌లైన్స్‌ విమానం సోమవారం సాయంత్రం కలబురగి నుంచి రేణిగుంటకు రాత్రి

తెలంగాణలోకి కొత్త బ్రాండ్ మద్యం ఎంట్రీపై స్పందించిన మంత్రి జూపల్లి

తెలంగాణలోకి కొత్త బ్రాండ్ మద్యం ఎంట్రీ అంటూ… ఇటీవల కొన్ని పత్రికల్లో వచ్చిన వార్తలపై ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పందించారు. వాస్త‌వ‌వాల‌ను తెలుసుకోకుండానే కొన్ని ప‌త్రిక‌లు అస‌త్య వార్త‌ల‌ను ప్రచురించాయ‌ని మంత్రి

టీ20 ప్రపంచకప్‌లో ఆడే భారత జట్టు ఇదే

టీ20 ప్రపంచకప్ జూన్ 1 నుంచి ప్రారంభం కానుంది. రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమిండియా ఈ మెగాటోర్నీకి సిద్ధమైంది. గత 11 ఏళ్లుగా అందని ఐసీసీ కప్ ఈసారైనా చేజిక్కంచుకోవాలని టీమిండియా భావిస్తోంది.  ప్రపంచకప్

పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై లుకౌట్ నోటీసులు

మాచర్లలోని పాల్వాయిగేటు పోలింగ్ కేంద్రంలో ఈవీఎం ధ్వంసం కేసులో వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై ఏపీ పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. విదేశాలకు పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నారని నోటీసులు ఇచ్చారు. అన్ని విమానాశ్రయాలను పోలీసులు

RSS
Follow by Email
Latest news