
ఏపీలో మంత్రివర్గం కూర్పుపై కసరత్తు
ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువు తీరనుంది. ఈ నెల 12న ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మంత్రివర్గం పై కసరత్తు చేస్తున్నారు. పవన్ కల్యాణ్, లోకేష్ కేబినెట్ లో ఉంటారనే ప్రచారం ఉన్నా..వ్యూహం

ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువు తీరనుంది. ఈ నెల 12న ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మంత్రివర్గం పై కసరత్తు చేస్తున్నారు. పవన్ కల్యాణ్, లోకేష్ కేబినెట్ లో ఉంటారనే ప్రచారం ఉన్నా..వ్యూహం

నాంపల్లి పటేల్ నగర్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈరోజు అనగా జూన్ 6న సాయంత్రం ఓ ఫర్నిచర్ గోదాములో మంటలు అంటుకున్నాయి. ఆ మంటలు కాస్త గోదాము చుట్టూ ఉన్న ఇళ్లకి

ఏపీలో ప్రధాన పత్రిపక్షంగా జనసేన అసెంబ్లీలోకి అడుగుపెట్టబోతుందని పిఠాపురం ఎమ్మెల్యే, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. బుధవారం తాడేపల్లి జనసేన ప్రధాన కార్యాలయంలో ఆపార్టీ ఎమ్మెల్యేలతో ఆయన సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా

ఆమె ఒక సాదాసీదా అంగన్వాడీ టీచర్, కానీ ఆమెకు రాజకీయాలపై ఆసక్తితో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చింది. తాజాగా అంగన్వాడీ టీచర్ కాస్త ఎమ్మెల్యే అయ్యింది. వైసీపీ కంచుకోటను బద్దలుగొట్టడమే కాకుండా మరో రికార్డు సృష్టించింది

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఫడ్నవిస్ తన పదవికి రాజీనామా చేశారు. ఎన్డీఏ కూటమికి రాష్ట్రంలో తక్కువ సీట్లు రావడంతో ఆయన రాజీనామా చేశారు. 2019లో మహారాష్ట్రలో బీజేపీ 23 సీట్లలో గెలుపొందింది. తాజాగా మంగళవారం

లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సత్తా చాటారు. పోటీ చేసిన రెండు చోట్లా ఆయన విజయఢంకా మోగించారు. ఉత్తర్ప్రదేశ్లో హస్తం పార్టీ కంచుకోట అయిన ‘రాయ్బరేలీ నుంచి తన సమీప ప్రత్యర్థి,

హైదరాబాద్ లో ఈరోజు సాయంత్రం కుండపోత వర్షం కురిసింది. దింతో నగరంలోని రహదారులన్ని చెరువులను తలపిస్తున్నాయి. ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఆఫీసుల నుండి ఇళ్లకు చేరే వాహనదారులు రెండు గంటల పైగా

సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి మరోసారి విజయం సాధించింది. కేంద్రంలో మరోసారి బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమైంది. ఈ ఎన్నికల్లో ఎన్డీఏ 400స్థానాలకుపైగాకుపైగా సాధించాలని బీజేపీ వేసుకున్న అంచనాలు తప్పాయి. మిత్రపక్షాల సాయంతోనే బీజేపీ

ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార వైఎస్ఆర్ సీపీ ని తిరస్కరించారు ప్రజలు. ఈ ఎన్నికల ఫలితాల్లో ఆ పార్టీ ఊహించని రీతిలో ఓటమి పాలయింది. అధికారం నుండి కనీసం ప్రతిపక్ష హోదా

కేంద్రంలో ఎన్డీయే కూటమి కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన కూటమి నుండి ప్రధాని బాధ్యతలు చేపట్టేందుకు నరేంద్రమోదీ సిద్ధమవుతున్నారు. ఆయన ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారైంది. జూన్ 9

తెలంగాణలో 17 లోక్సభ స్థానాలు ఉండగా, 17 లోక్సభ స్థానాల ఫలితాలు వెలువడ్డాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 8, బీజేపీ పార్టీ 8 , ఎఐఎంఐఎం 1 స్థానంలో గెలుచుకున్నాయి. కాంగ్రెస్ నుంచి

ఆంధ్రప్రదేశ్ లో జరిగిన 2024 అసెంబ్లీ ఎన్నికల్లో అధికార వైఎస్ఆర్ సీపీ ని తిరస్కరించారు ప్రజలు. ఈ ఎన్నికల ఫలితాల్లో ఆ పార్టీ ఊహించని రీతిలో ఓటమి పాలయింది. అధికారం నుండి కనీసం ప్రతిపక్ష