Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

వైసీపీ మూడో ప్లీనరీ..ఈ  రోజు షెడ్యూల్ వివరాలు…

గుంటూరు-విజయవాడ రహదారికి సమీపంలో నాగార్జున యూనివర్శిటీ ఎదురుగా వైసీపీ మూడో ప్లీనరీ సమావేశాలు ఘనంగా జరుగుతున్నాయి. నిన్న మొదలైన సమావేశాలు నేటితో ముగియనున్నాయి. ఈ సందర్భంగా రెండో రోజు సమావేశాల షెడ్యూల్ ను ప్లీనరీ కన్వీనర్, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు విడుదల చేశారు. ఈ రోజున జరిగే  సమావేశాల్లో సామాజిక సాధికారత, వ్యవసాయం, పరిశ్రమలు, ఎల్లో మీడియా – దుష్టచతుష్టయం అంశాలపై మాట్లాడనున్నారు. పార్టీ అధినేత,సీఎం జగన్ ప్రసంగంతో ఈ ప్లీనరీ సమావేశాలు ముగుస్తాయని అయన తెలిపారు.

ఈ  రోజు షెడ్యూల్ వివరాలు…

RSS
Follow by Email
Latest news