Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

ఈ మందుతో మోకాళ్ళ నొప్పులకి,  కీళ్ల వాత నొప్పులకి,  కాళ్ళ నొప్పులు పరార్

మోకాళ్ళ నొప్పులకి,  కాళ్ళ నొప్పులకి, కీళ్ల వాత నొప్పులకి,

పెద్దవారికి, చిన్న వారికీ, వయస్సు పైబడిన వారికి అన్ని రకాల వయస్సుల వారికీ ఎలాంటి నొప్పులైనా ఈ మందులు వాడితే తగ్గుతాయని ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు ఖాదర్ చిరాయుశ్ తెలిపారు. ఈ మందులతో ఎలాంటి సైడ్ ఎఫక్ట్ ఎటువంటి హాని చేయకుండా సహాయపడుతుంది త్వరలోనే నొప్పులు తగ్గుతాయని అయన తెలిపారు. ఈ మందులు ఆయుర్వేద మెడికల్ స్టోర్ లో దొరుకుతాయని అయన సూచించారు.

రెమెడీ:

మహా యెగరాజ గుగ్గులు మీరు ఆయుర్వేద శాప్ లో తీసుకొని ఉదయం 1 మాత్ర రాత్రి 1 మాత్ర బొజనానికి 1 గంట ముందు ప్రతిసారీ 10మిల్లీల అస్వగంధారిస్టా, మరియు 10మిల్లీల మహారాస్నాది కసాయం తో తీసుకొవాలి, ఇలా చేస్తే మీకు వాతం తగ్గి, నొప్పులు , వాపులు భాగా తగ్గుతాయి, సుమారు 10 రోజుల్లో మిరు నొప్పులు తగ్గటం గమనించగలరు,అలాగే పూర్తిగా పొవడానికి 3 నెలలు వాడాలి.

అలాగె పైకి పూయడానికి :  పిండతైలం అని ఆయుర్వేద సాప్ లో దొరుకుతుంది , ఈ తైలాన్ని తెచ్చి, నొప్పి , వాపు ఉన్న చోట పూసి భాగా మర్దన చెయాలి ఇలా రోజూ చేయడం నొప్పి, మంటలు, తిమ్మిర్లు అన్నీ పోయి, ఆరోగ్యంగా వుంటారు, సందేహం లేదు,

 

పై రెండూ వాడుతూ : మహా భీర విత్తనాలు అలాగే సబ్జా గింజలు రెండు  గింజలు తీసుకొచ్చి  రెండూ కలిపి,
ఒక స్పూన్ గింజలు ఒక గ్లాస్ నీటిలో వేసి 10 నిమిసాలు నానించి ఈ గింజలు మరియు నీరు మధ్యాహ్నం తినే ముందు  తీసుకోవాలి, ఇలా చేస్తే మంచి ఫలితం లభిస్తుందని డాక్టర్ ఖాదర్ వివరించారు.

ఖాదర్ చిరాయుశ్  9980609030. 9859555999.

RSS
Follow by Email
Latest news