
మరో రెండు వారాల పాటు ఇరుదేశాలు కాల్పుల విరమణ
ఇరాన్ విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. హర్మూజ్ జలసంధిని తెరిచేందుకు ఇరాన్కు మరో రెండు వారాలు గడువు ఇచ్చారు. ఈ రెండు వారాలపాటు కాల్పుల విరమణను అయన ప్రకటిస్తున్నట్లు ట్రూత్

ఇరాన్ విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. హర్మూజ్ జలసంధిని తెరిచేందుకు ఇరాన్కు మరో రెండు వారాలు గడువు ఇచ్చారు. ఈ రెండు వారాలపాటు కాల్పుల విరమణను అయన ప్రకటిస్తున్నట్లు ట్రూత్

హర్మూజ్ జలసంధిని పూర్తిగా తెరిచేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన గడువు ముగియనుంది. ఈ క్రమంలోనే ఈజిప్టు, పాకిస్థాన్, తుర్కియే మధ్యవర్తిత్వంలో ఇరు దేశాల మధ్య జరుగుతున్న చర్చలకు ఇరాన్ ముగింపు పలికింది.

మధ్యప్రాచ్యంలో భూతల యుద్దానికి అమెరికా తన సైనిక బలగాలను మోహరిస్తున్న నేపథ్యంలో… ఇరాన్ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. భూతల యుద్దానికి సైతం మిము సిద్దంగానే ఉన్నాము అని అంతే ఘాటుగా స్పందించింది .

ఇరాన్ లో అణుకేంద్రాలు ఉన్న ఇస్ఫహాన్ నగరం పై అమెరికా భీకర స్థాయిలో విరుచుకుపడింది. ఆయుధ నిల్వలు ఉన్న ఓ డిపోపై 2వేల పౌండ్ల బంకర్ బస్టర్ల తో దాడి చేసింది. దీంతో భారీగా

పశ్చిమ ఆసియాలో నెలకొన్న ప్రస్తుత యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో ఇంధన కొరత ఏర్పడుతుందంటూ వస్తున్న వార్తలపై ప్రల్లో ఆందోళనలు నెలకొన్నాయి. హైదరాబాద్ పరిధిలో కొన్ని బ్యాంకుల్లో నో స్టాక్ బోర్డు లు కనిపించాయి. దింతో

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. గత రెండు వారాలుగా అమెరికా-ఇజ్రాయెల్, ఇరామ్ మధ్య యుద్ధం జరుగుతోంది. తాజాగా మరో పిడుగులాంటి వార్త ప్రపంచాన్ని నివ్వెరపోయేలా చేసింది. తాజా పరిణామాలు చూస్తుంటే మూడవ ప్రపంచ యుద్దానికి

అమెరికాలో రెట్టింపైన బియ్యం ధరలు బాస్మతి బియ్యంపై కూడా నిషేధం విధించొచ్చన్న భయాలు భారత్ తన నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలన్న ఐఎంఎఫ్ బియ్యం (నాన్ బాస్మతి) ఎగుమతులపై భారత్ నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఈ

చైనా నుంచి మిగిలిన దేశాలకు వ్యాపించి అతలాకుతలం చేసిన కరోనా మహమ్మారి కొత్త రూపాలు ధరిస్తోంది. వేగంగా జన్యుమార్పులకు గురవుతున్న కరోనా వైరస్ కు చెందిన ఓ కొత్త వేరియంట్ ను భారత్