
షూటింగ్ లో దుమ్ములేపుతున్న… “దుమారం”
శ్రీ మల్లాది వెంకటేశ్వర ఫిలింస్ బ్యానర్ పై నిర్మిస్తున్న చిత్రం దుమారం. ఈ చిత్రానికి జి.ఎల్.బి శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు. అగ్ర నటుడు సుమన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. మల్లిక్ హీరోగా తెరకెక్కుతున్న ఈ
శ్రీ మల్లాది వెంకటేశ్వర ఫిలింస్ బ్యానర్ పై నిర్మిస్తున్న చిత్రం దుమారం. ఈ చిత్రానికి జి.ఎల్.బి శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు. అగ్ర నటుడు సుమన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. మల్లిక్ హీరోగా తెరకెక్కుతున్న ఈ
గంభీరమైన కంఠస్వరం, తెలుగు భాషపై పూర్తి స్థాయిలో పట్టు, నల్లేరు మీద నడకలా తూగోజి యాసపై తిరుగులేని సాధికారత… వీటన్నిటికీ మించి ఆజానుబాహు విగ్రహం… ఎక్కడో తూర్పు గోదావరి జిల్లా, కాకినాడ సమీపంలోని “కాజులూరు”
శ్రీకృష్ణార్జున మూవీ మేకర్స్ లో మొదటి చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్రానికి దర్శక,నిర్మాతలు ఇద్దరు తొలిసారిగా ఈ మూవీ తో పరిచయం అవుతున్నారు. నిర్మాతగా పెదారికట్ల చేనెబోయిన్ననరసమ్మ వెంకటేశ్వర్లు యాదవ్,
“ఇరవై రెండేళ్లుగా నటిస్తున్నాను. 150 పై తెలుగు సినిమాలు చేశాను. ‘ఎంత బరువైన పాత్ర అయినా చాలా తేలికగా చేసి మెప్పిస్తాననే’ మంచి పేరు సంపాదించుకున్నాను అంటుంది “బేబి” ఫేమ్ ప్రభావతివర్మ. కానీ “బేబి”
కిరణ్ కస్తూరి నిర్మాన సారథ్యంలో, సంధ్య బయిరెడ్డి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం `మేక్ ఎ విష్`ఈ చిత్రం ఆకాం ఫిలిమ్స్ బ్యానర్ లో నిర్మిస్తున్నారు. సస్పెన్స్ డ్రామాతో మంచి ఎంటర్ టైన్మెంట్, త్రిల్లింగ్ గా
మిస్పా మూవీ మీడియా సంస్థ తాజాగా సినీ రంగంలోకి అడుగు పెట్టింది. గత 16 సంవత్సరాలుగా మీడియా రంగంలో అనుభవం ఉన్నటువంటి ఈ సంస్థ ఎంతో మంది పాఠకుల మన్ననలను చూరగొంది. ప్రేక్షకులను మెప్పించడానికి
ఖమ్మం కుర్రాడు నవీన్ ముళ్ళంగి ఆంగ్లంలో తీసిన పాన్ వరల్డ్ మూవీ “కమ్యూనిస్ట్ గర్ల్ ఫ్రెండ్ క్యాపిటలిస్ట్ బోయ్ ఫ్రెండ్” “మనం సినిమాలు తెలుగులోనే ఎందుకు తీయాలి?? ఇంగ్లీషులో తీసి మనమూ ఎందుకు వందల
దర్శకేంద్రుడితో నా నూరవ చిత్రం “శ్రీవల్లి కళ్యాణం” అతి త్వరలో!! -తుమ్మలపల్లి రామసత్యనారాయణ సెప్టెంబర్ 10న జన్మదినం జరుపుకుంటున్న భీమవరం టాకీస్ అధినేత తుమ్మలపల్లి రామసత్యనారాయణ. మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించారు. నిర్మాతగా నా నూరవ
కార్తికేయ, శివయువన్, అఖిల నాయర్ హీరోహీరోయిన్లుగా రాజేశ్వరి సినీ క్రియేషన్స్ బ్యానర్ పై ఎన్.శ్రీనివాసరావు స్వీయ నిర్మాణంలో దర్సకత్వం వహించిన చిత్రం “వాడు ఎవడు”. సెన్సార్ పూర్తి చేసుకుని అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు
“కొంజుం వెయిల్ కొంజుం మలయ్ కాధలుక్కు ఇల్లై, గాంతం” చిత్రాలతో తమిళంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న టాలెంటెడ్ యాక్టర్ “తేజ్” త్వరలో తెలుగులో ఎంట్రీ ఇచ్చేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. తేజ్ ప్రతి నాయకుడిగా
👉 కాదు వధ అన్నది “గాడ్సే”వాదుల వాదన!! 👉 “1948 – అఖండ భారత్” ప్రి రిలీజ్ ఫంక్షన్ లో జై భజరంగ్ దళ్ నాయకులు!! ఎమ్.వై.ఎమ్ క్రియేషన్స్ పతాకంపై ఈశ్వర్ బాబు.డి దర్శకత్వంలో
ఎమ్.వై.ఎమ్ క్రియేషన్స్ పతాకంపై బహుముఖ ప్రతిభాశాలి ఈశ్వర్ బాబు.డి దర్శకత్వంలో సీనియర్ ప్రొడ్యూసర్ అండ్ డిస్ట్రిబ్యూటర్ ఎం.వై.మహర్షి నిర్మించిన చిత్రం ”1948-అఖండ భారత్ ”. అన్ని భారతీయ మరియు ముఖ్య అంతర్జాతీయ భాషల్లో ఈ