
మే నెలలో శ్రీ గోవిందరాజస్వామివారి విశేష ఉత్సవాల వివరాలు
👉 మే నెలలో శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో జరిగే విశేష ఉత్సవాల వివరాలు : తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో మే నెలలో పలు విశేష ఉత్సవాలు నిర్వహించనున్నామని టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారి

👉 మే నెలలో శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో జరిగే విశేష ఉత్సవాల వివరాలు : తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో మే నెలలో పలు విశేష ఉత్సవాలు నిర్వహించనున్నామని టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారి

తిరుమల పుణ్యక్షేత్రంలో భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతోంది. నిన్న మొత్తం 65,354 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వెల్లడించింది. భక్తుల రద్దీకి అనుగుణంగా టీటీడీ అధికారులు దర్శన ఏర్పాట్లను

కలియుగ దైవం తిరుపతి వెంకటేశ్వర స్వామి వారు బంగారు రథం పై భక్తులకు దర్శనం ఇస్తున్నారు. మీరు కూడా స్వామివారిని దర్శించుకుని జన్మ ధన్యం చేసుకోండి.

21 మార్చి 2026 నాటికి తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది, ఉగాది పండుగ , వరుసగా సెలవుల నేపథ్యంలో సర్వదర్శనానికి సమయం పట్టవచ్చు. జూన్ నెల జ్యేష్టాభిషేకం టిక్కెట్లు ఈరోజు

ఓం నమో వేంకటేశాయ…! తిరుమలలో ఈరోజు భక్తుల రద్దీ సాధారణంగా ఉంది . 08-12-2025 రోజున తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఉచిత దర్శనం కోసం 12 కంపార్ట్మెంట్లు లో వేచి ఉన్న

తిరుమలలో రథసప్తమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెల్లవారుజామున 5.30 గంటల నుంచి 8 గంటల వరకు స్వామివారు సూర్యప్రభ వాహనంపై ఊరేగారు. 9 గంటల నుంచి 10 గంటల వరకు చిన్న శేష వాహనం,