
డిసెంబర్ 2న “నేనెవరు” విడుదల !!
డిసెంబర్ 2న నేనెవరు చిత్రం విడుదల అవుతుందని, అయితే ఆ చిత్రం ఎప్పుడు విడుదల అవుతుందా అని ఆత్రంగా ఎదురు చూస్తున్నాం అని ఆ చిత్రం హీరోహీరోయిన్లు కోలా బాలకృష్ణ – సాక్షి చౌదరి
డిసెంబర్ 2న నేనెవరు చిత్రం విడుదల అవుతుందని, అయితే ఆ చిత్రం ఎప్పుడు విడుదల అవుతుందా అని ఆత్రంగా ఎదురు చూస్తున్నాం అని ఆ చిత్రం హీరోహీరోయిన్లు కోలా బాలకృష్ణ – సాక్షి చౌదరి
ఖమ్మం కుర్రాడు నవీన్ ముళ్ళంగి ఆంగ్లంలో తీసిన పాన్ వరల్డ్ మూవీ “కమ్యూనిస్ట్ గర్ల్ ఫ్రెండ్ క్యాపిటలిస్ట్ బోయ్ ఫ్రెండ్” “మనం సినిమాలు తెలుగులోనే ఎందుకు తీయాలి?? ఇంగ్లీషులో తీసి మనమూ ఎందుకు వందల
ఆనంద్, మురళీ కృష్ణంరాజు, శృతిశెట్టి, మెహబూబ్ షేక్ (ఎమ్.ఎస్), రాకేష్ మాస్టర్ ముఖ్య తారాగణంగా పృథ్వి పేరిచర్ల దర్శకత్వంలో “వేలర్ ఎంటర్టైన్మెంట్ స్టూడియోస్”పై నాగిరెడ్డి గుంటక – మురళీ కృష్ణంరాజు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం
ఆకాష్ పూరి-రాహుల్ విజయ్ ముఖ్య అతిధులుగా – కౌశల్ క్రియేషన్స్ పతాకంపై భీమినేని శివప్రసాద్-తన్నీరు రాంబాబు నిర్మాతలుగా… నిర్ణయ్ పల్నాటి దర్శకత్వం వహించిన చిత్రం ‘నేనెవరు’. పూనమ్ చంద్-కుమావత్-కిరణ్ కుమార్ మోటూరి సహ నిర్మాతలు.
బహుముఖ ప్రతిభాశాలి, “మిస్టర్ ఇండియా” (కర్ణాటక) టైటిల్ విన్నర్ మహేష్ మచిడి నటిస్తున్న విభిన్న కథాచిత్రం “బాలకృష్ణ” మొదలైంది. శ్రేష్ఠ ప్రొడక్షన్స్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ విభిన్న కథా చిత్రానికి “అమెరికాలో అమ్మకూచి” ఫేమ్
ఎమ్.వై.ఎమ్ క్రియేషన్స్ పతాకంపై బహుముఖ ప్రతిభాశాలి ఈశ్వర్ బాబు.డి దర్శకత్వంలో సీనియర్ ప్రొడ్యూసర్ అండ్ డిస్ట్రిబ్యూటర్ ఎం.వై.మహర్షి నిర్మించిన చిత్రం ”1948-అఖండ భారత్ ”. అన్ని భారతీయ మరియు ముఖ్య అంతర్జాతీయ భాషల్లో ఈ
నేటి నుంచి సినిమా షూటింగ్ లను నిలిపి వేస్తున్నామని టాలీవుడ్ ప్రొడ్యూసర్స్ మండలి గిల్డ్ ప్రకటించింది. సినిమా షూటింగ్ లను అకస్మాత్తుగా నిలిపివేయాల్సి పరిస్థితులు తెలుగు ఇండస్ట్రీకి ఎందుకు వచ్చాయన్న ప్రశ్నకి మాత్రం సరైన
ప్రీతి సుందర్, భవ్యశ్రీ, హితేంద్ర, రాము ముఖ్య తారాగణంగా అరుణోదయ ఫిల్మ్ వర్క్స్ పతాకంపై యువ ప్రతిభాశాలి సురేష్ మాపుర్ దర్సకత్వంలో ఆద్యంతం ఉత్కంఠ రేకెత్తించేలా రూపొందిన సూపర్ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ “స్పార్క్
తెలుగు చలన చిత్ర పరిశ్రమకు పెద్ద దిక్కుగా ఉన్న ప్రముఖ దర్శకులు, కీ!! శే!! దాసరి నారాయణరావు, మరో ప్రముఖ దర్శకులు ముత్యాల సుబ్బయ్య వద్ద దర్శకత్వంలో ఓనమాలు దిద్దుకున్న, అలాగే కన్నడ, తెలుగు
తొలి చిత్రంతోనే దర్శకుడిగా తన ప్రతిభను ప్రకటించుకున్న యువ ప్రతిభాశాలి ముఖేష్ కుమార్ తెరకెక్కించిన ద్వితీయ చిత్రం “మూడు చేపల కథ”. షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటున్న ఈ చిత్రం
👉 జబర్దస్త్ ఆటో రామ్ ప్రసాద్ హీరోగా నటించిన సూపర్ క్రేజీ చిత్రం 👉 “పీప్ షో” టీజర్ విడుదల!! 👉 మల్లూవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ రంజిన్ రాజ్ సంగీతం ప్రధాన ఆకర్షణ!! సుప్రీమ్
కరడుగట్టిన “కాశ్మీర్ క్రిమినల్స్” త్వరలో వచ్చేస్తున్నారు!! ట్రైలర్ రిలీజ్ చేసి ప్రచారానికి శ్రీకారం చుట్టిన దర్శకసంచలనం రాంగోపాల్ వర్మ!! పూర్తిగా కాశ్మీర్ లో తీసిన మొట్టమొదటి తెలుగు చిత్రం!! అంజని క్రియేషన్స్-ఆరేటి క్రియేషన్స్-వడ్లపట్ల క్రియేషన్స్