అటవీ భూముల ఆక్రమణలపై కఠిన చర్యలు : జిల్లా కలెక్టర్ అటవీ భూముల ఆక్రమణలపై కఠిన చర్యలు ఉంటాయని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా హెచ్చరించారు. పోడు భూముల సర్వే పై బుధవారం కలెక్టర్ ఛాంబర్ లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్